Home » Telangana » Karimnagar
భూసమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చేపడుతున్న భూముల రీసర్వేపై భూహక్కుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో సోమవారం నిర్వహించిన ఉద్యమ సన్నాహాక సమావేశంలో ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే మహాధర్నాకు ఉద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమ వారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచం దర్రావు చేపట్టనున్న దీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిం చడంతో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.
మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సీపీ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మద్య తరగతి కుటుం బాల విద్యార్థులు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉం డకూడదనే మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
పెద్దపల్లిలోని రామగుండంలో ఎన్ఐఏ నిర్వహించిన తనిఖీల్లో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి టెర్రరిస్ట్ గ్రూప్లతో సంబంధాలున్నట్టు సమాచారం.
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రమైన కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోంది.
మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు వారధిగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రూపుల ఖాతాలకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది.
రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకంపై సందిగ్దం నెలకొన్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.