• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలి

ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలి

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఅర్‌) లక్ష్యం పకడ్బందీగా పూర్తిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ పవన్‌కుమార్‌శర్మ ఆదే శించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్‌ బి.గితే హెచ్చరించారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ఆపరేషన్‌ ముస్కాన్‌లో అన్ని శాఖల అధికారులు సమన్వంతో పని చేసి విజయవంతం చేయాలని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు.

గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలి

గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలి

జిల్లాలోని ప్రతి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

 Jagtial:  సైడ్‌వాల్‌ నిర్మిస్తే నిరాహారదీక్ష చేస్తా

Jagtial: సైడ్‌వాల్‌ నిర్మిస్తే నిరాహారదీక్ష చేస్తా

ఇబ్రహీంపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం మండల శివారులో గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్‌ బ్యారేజ్‌ దిగు వన గంగనాల ప్రాజెక్టుకు వెళ్లే కాలు వకు సైడ్‌వాల్‌

Jagtial:   క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం

Jagtial: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం

జగిత్యాల టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం, స్నేహ భావం పెంపొందుతాయని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Jagtial:  కేసీఆర్‌పై ద్వేషం.. రైతులకు శాపంగా మారింది

Jagtial: కేసీఆర్‌పై ద్వేషం.. రైతులకు శాపంగా మారింది

జగిత్యాల టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ పట్ల ద్వేషంతో రేవంత్‌ రెడ్డి కడుపునిండా విషం నింపుకున్నారని, ఆ ద్వేషం తెలం గాణ రైతాంగంపట్ల శాపంగా మారిందని

 Jagtial:  విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

Jagtial: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

ధర్మపురి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): యువత చదువు కునే సమయంలో డ్రగ్స్‌జోలికి పోవద్దని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ విద్యార్థులకు పిలుపుని చ్చారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలి

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలి

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని రామయ్యపల్లి సర్పంచ్‌ మూల మంగ కోరారు. శుక్రవారం రచ్చపల్లికి చెందిన గాగిరెడ్డి సునంద, హేమలత వ్యవసాయ క్షేత్రంలోని 6 ఎకరాల్లో మొక్కలను నాటారు.

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి