Home » Telangana » Karimnagar
దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
పేదల సొంతింటి కల ను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణాన్ని మరిం త అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సమా జంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్ షీ టీమ్ ఇన్చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్ఐ నూతి శ్రీధర్ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.