• Home » Telangana » Karimnagar

కరీంనగర్

హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి

హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి

సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం హత్యలో పాత్రధారులు, సూత్రధారులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 15న చేపట్టే స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌ సూచించారు.

కరీంనగర్‌లో 1.01 లక్షల ఓట్లు తొలగింపు.. జిల్లాలో 1.78 లక్షల ఓటర్లు తగ్గింపు

కరీంనగర్‌లో 1.01 లక్షల ఓట్లు తొలగింపు.. జిల్లాలో 1.78 లక్షల ఓటర్లు తగ్గింపు

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది.

Peddapalli: ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Peddapalli: ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

సుల్తానాబాద్‌/కాల్వశ్రీరాంపూర్‌/ఓదెల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జిల్లాకార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు.

Peddapalli: ' జైల్‌ భరో విజయవంతం : సీఐటీయూ

Peddapalli: ' జైల్‌ భరో విజయవంతం : సీఐటీయూ

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 10 (ఆంఽధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం అనుస రిస్తున్న కార్మిక, రైతు,ప్రజావ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా నిర్వహిం చిన జైల్‌భరో కార్యక్రమం

Peddapalli:   ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు రంగం సిద్ధం

Peddapalli: ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు రంగం సిద్ధం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరే షన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది.

Peddapalli:  ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర

Peddapalli: ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర

పెద్దపల్లి రూరల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని రాగినేడులో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్‌, మండల కన్వీనర్‌ ఇల్లందు అంజి ఆధ్వర్యంలో

కదం తొక్కిన కార్మిక లోకం

కదం తొక్కిన కార్మిక లోకం

కార్పొరేట్‌, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కరీంనగర్‌లో కార్మిక లోకం కదం తొక్కింది.

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ భీమేశ్వర స్వామివారికి భక్తులు పోటెత్తారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి