Home » Telangana » Karimnagar
జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సభను ఈనెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల పరి రక్షణకు అందరు సహకరించాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు.
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని, బ్యాంకు అధికారులు, సిబ్బంది పోలీస్ అధికారులతో సమన్వంలో పనిచేస్తే నేరాలను సమర్థవంతంగా నియం త్రించవచ్చని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు.
జిల్లాలో నూతన గోదాంల నిర్మాణాలకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి
పెద్దపల్లి టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకదృష్టి సారించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా సూచిం చారు. గురువారం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సందర్శించారు.
సుల్తానాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): మిల్లర్లు బలవంతంగా సంచికి రెండు కిలోల చొప్పున ధాన్యం కటింగ్ చేస్తున్నారని,
పెద్దపల్లి కల్చరల్, మే 14 (ఆంధ్రజ్యోతి): విద్యావారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన నాలుగవరోజు బడిబాట కార్యక్ర మాలు
నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి.. నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు.