• Home » Telangana » Karimnagar

కరీంనగర్

నేడు పల్స్‌ పోలియో

నేడు పల్స్‌ పోలియో

జిల్లాలో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 91,178 మంది ఉన్నట్లు గుర్తించారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మానేరు బిడ్జిపై జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

ప్రజలకు మరింత చేరువైన ప్రజా పాలన

ప్రజలకు మరింత చేరువైన ప్రజా పాలన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజారామయ్యార్‌ తెలిపారు.

వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం

వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి

ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి

శృంగేరి పీఠాధిపతి సూచనలు ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు ముందుకు సాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు.

Peddapalli:   3నాటికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

Peddapalli: 3నాటికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి

పెద్దపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఓటరు నమోదు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా జులై 3వ తేదీలోపు అర్హతగల ప్రతి ఓటర్‌కి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీని

 Peddapalli:  నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పనులు పూర్తిచేయాలి

Peddapalli: నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పనులు పూర్తిచేయాలి

పెద్దపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): నాణ్య తలో ఎలాంటి రాజీపడకుండా ప్రభుత్వ ఆసు పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి ఇబ్బందులు

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి ఇబ్బందులు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు.

Peddapalli: బాలసదన్‌ను సందర్శించిన పెద్దపల్లి జడ్జి భవాని

Peddapalli: బాలసదన్‌ను సందర్శించిన పెద్దపల్లి జడ్జి భవాని

సుల్తానాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్ర జ్యోతి): సుల్తానాబాద్‌ పట్టణంలో ఇటీ వల ప్రారంభించబడిన బాలసదన్‌ను శనివారం పెద్దపల్లి జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి,

ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలి

ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలి

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి