Home » Telangana » Karimnagar
పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గానికి దాఖలైన నామినేషన్లలో 14 మంది అభ్యర్థుల 24నామినేషన్ ప త్రాలను తిరస్కరించారు.
కరీంనగర్పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అభ్యర్థులు, వారి తరపున హాజరైన ప్రజాప్రతినిధుల సమక్షంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఎఎస్ అదికారి అమిత్కటారియా పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లాలోని ఇరవై సహకార సంఘాలు రైతు లకు రుణాలు ఇతర సేవలను అందిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాయని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల అన్నారు.
రానున్న పార్లమెంటు ఎ న్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా మని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్పిడిసిఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి శుక్రవా రం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు.
గడీల దొరలకు గరీబోళ్ల బిడ్డకు మధ్య లోక్సభ ఎన్నికల పోటీ జరుగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు.
కాంగ్రెస్ సర్కారు రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి నాయకులు క్యూ కట్టారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి నామినేషన్ల పర్వం ముగిసింది.
జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ మార్కెట్లో గత ప్రభుత్వం హ యాంలో గోడలపై ఏర్పాటు చేసిన ప్రచారపు రాతలు, రాజకీయ నేత ల బొమ్మలు అదేవిధంగా ప్రదర్శిస్తున్నారంటూ ఓ వ్యక్తి సీ-విజిల్ యాప్న కు ఫిర్యాదు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్బాబు అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.