• Home » Telangana » Karimnagar

కరీంనగర్

షాపుల కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలి

షాపుల కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలి

రామగుండం మున్సిపల్‌ కార్పొ రేషన్‌ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి

గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హు స్సేన్‌, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.

Family Tragedy: పురుగుల మందు పోసి, గొంతు నులిమి..

Family Tragedy: పురుగుల మందు పోసి, గొంతు నులిమి..

పెళ్లయిన యువకుడిని ప్రేమించిన ఓ బాలిక తన తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైంది. కూతురి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు..

‘పుర’ పీఠాలపై కన్ను..

‘పుర’ పీఠాలపై కన్ను..

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోవడంతో పరిషత్‌ ఎన్నికల నిర్వహిస్తారని భావిస్తున్నారు..

రైతుభరోసా కోసం నిరీక్షణ..!

రైతుభరోసా కోసం నిరీక్షణ..!

యాసంగి సీజన్‌ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

పడిగాపులకు చెక్‌

పడిగాపులకు చెక్‌

యూరియా కోసం రైతుల పడిగాపులకు చెక్‌ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Karimnagar:  ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి

Karimnagar: ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 63వ డివిజన్‌ జ్యోతినగర్‌ సుష్మాస్వరాజ్‌ చౌరస్తాలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజయ్‌పాయ్‌ 101వ జయంతి వేడుకలను

 Karimnagar:  అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయి

Karimnagar: అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయి

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయని, అణుబాంబు కంటే బలమైంది కవిత్వమని సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ అన్నారు.

Karimnagar:   ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Karimnagar: ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు నామస్మరణలు... ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో గురువారం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Karimnagar:  ప్రజల బాధలు పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

Karimnagar: ప్రజల బాధలు పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

భగత్‌నగర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో మున్సిపల్‌ అధికారులు ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి