Home » Telangana » Karimnagar
రామగుండాన్ని సింగరేణి సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొ న్నారు. రెండేళ్ల పాలన, రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం మంజూరు సందర్భంగా గురువారం రాత్రి మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.
పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
పంచాయతీ ఎన్నికల తొలి విడతలో ముగ్గురు మహిళలు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోరు లెక్క తేలింది.
స్థానిక సంస్థల రాజ కీయ వేడి రాజుకుంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.
హిందూ దేవుళ్లపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు.
మొబైల్ ఫోన్లు పోయినా, చోరీకి గురైనా బాధితులందరు సైర్ అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమినషర్ రాణి కుముదిని ఆదేశించారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెల్లాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.