• Home » Telangana » Karimnagar

కరీంనగర్

 Karimnagar:  మాట నిలబెట్టుకున్నా..

Karimnagar: మాట నిలబెట్టుకున్నా..

కరీంనగర్‌టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ

 Karimnagar:  పెట్రో ధరలపై నిరసన

Karimnagar: పెట్రో ధరలపై నిరసన

కరీంనగర్‌ అర్బన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

Karimnagar:   బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది

Karimnagar: బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది

మానకొండూర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది అని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలం: బండి సంజయ్

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలం: బండి సంజయ్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొంటూ.. అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

భూముల విలువ పెంపు

భూముల విలువ పెంపు

ప్రస్తుతం భూములు, అపార్ట్‌మెంట్‌, ప్లాట్ల క్రయవిక్రయాలు చాలా వరకు తగ్గిపోవటంతో రియల్‌ఎస్టేట్‌ రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది.

‘సర్‌’కు సిద్ధం

‘సర్‌’కు సిద్ధం

ఎన్నికలు వచ్చాయంటే ఓటరు దేవోభవ.. అంటూ రాజకీయ నేతలు పరుగులు తీస్తారు. సామాన్యుడి నిర్ణయాలతో రాజకీయాలు, దేశ భవిష్యత్‌లోను మార్పులు వస్తాయి.

మహిళా సంక్షేమ సంబరం షురూ

మహిళా సంక్షేమ సంబరం షురూ

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వ హిస్తున్నారు.

 ఖరీఫ్‌ సాగుకు వేళాయె!

ఖరీఫ్‌ సాగుకు వేళాయె!

ఖరీఫ్‌ సాగుకు వేళయ్యింది. రోహిణికార్తె ఆగమనంతో యేటా వానాకాలం సీజన్‌ ఆరంభం అవుతుంది. రైతులు సాగుకు సన్నద్ధం అవుతారు. ఎలాంటి పంటలు పండిం చాలి, ఏ రకం విత్తనాలు వేయాలి, పంట పెట్టుబడుల సేకరణ తదితర విషయాలపై రైతులు తలమునకలు అవుతారు.

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం మండలకేంద్రానికి చెం దిన ఏడెల్లి కాంతవ్వ రాజయ్యకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు మం జూరు చేయగా నిర్మాణం పూర్తి చేసుకోగా గృహప్రవేశానికి చొప్పదండి ఎమ్మెల్యే సత్యం హాజరై మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

జిల్లాలో వరి ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధికారును ఆదేశించారు. మండలంలోని రామన్నపేట, తక్కళ్ల పల్లి, బల్వంతాపూర్‌లోని కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొను గోల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ ధాన్యం తూకం, నిలువ, రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తూకం వేసిన ధాన్యంను సకాలంలో మిల్లులకు తరలించాలని నిర్వహకులతో పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి