• Home » Telangana » Karimnagar

కరీంనగర్

భూసార పరీక్ష.. రైతులకు రక్ష..

భూసార పరీక్ష.. రైతులకు రక్ష..

భూసార పరీక్షలు రైతులకు రక్షగా నిలుస్తాయని భావిస్తారు. ముందస్తుగా భూసార పరీక్షలతో భూమిలో ఎలాంటి పంటలకు అనువైనదో తేలిపోతుంది. దానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకుంటే చీడపీడల నుంచి రక్షణ ఉండడమే కాకుండా దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తుంది.

సమానంగా నిధులు మంజూరు చేయాలి

సమానంగా నిధులు మంజూరు చేయాలి

అన్ని గ్రామాలకు సమానంగా నిధులు మంజూరు చేయాలని, వివక్షత చూపితే ప్రజలు తిరగబడతారని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు.

ధాన్యం నిల్వలకు చోటేది?

ధాన్యం నిల్వలకు చోటేది?

జిల్లాలో రబీ సీజన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సీజన ధాన్యం నిల్వలకు స్థలాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గత సీజనలో ధాన్యం పలు మిల్లుల్లో పేరుకుపోయి ఉంది. కొత్త ధాన్యం రావడంతో నిల్వ స్థలం కొరత తీవ్రంగా ఉంది. ఆరు బయట, మిల్లుల వద్ద టార్పాలిన్ల కింద ధాన్యాన్ని నిల్వ చేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా

నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రోజూ యోగా సాధన చేయాలి

రోజూ యోగా సాధన చేయాలి

యోగాసనాలు, ధ్యానంతో ఎన్నో ఉపయోగా లు ఉన్నాయని, రోజు యోగా సాధన చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

26 నుంచి స్వీయ గణన

26 నుంచి స్వీయ గణన

స్వీయ గణన ప్రక్రియ ఈనెల 26 వ తేదీ నుంచి మొదలుకానున్నదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

ప్రయాణించే ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరాలి ఆరైవ్‌-అలైవ్‌ అనే నినాదంతో రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధరను పొందాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు.

Karimnagar:   డంపుయార్డును తొలగించండి

Karimnagar: డంపుయార్డును తొలగించండి

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): నగరంలోని బైపాస్‌రోడ్డులో గుట్టలా పేరుకుపోయి తమ ప్రాణాలకు హాని కలిగిస్తున్న డంపింగ్‌ యార్డును వెంటనే తొలగిం చాలని డిమాండ్‌ చేస్తూ డంపుయార్డు బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

 Karimnagar:   ఉపాధి హామీ ప్రణాళిక ఖరారు

Karimnagar: ఉపాధి హామీ ప్రణాళిక ఖరారు

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంద్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం ఈ నెల1వ తేదీ నుంచి వీబీజీ రాంజీగా మార్పు చేసిన విషయం తెలిసిందే.



తాజా వార్తలు

మరిన్ని చదవండి