• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్‌డీఏ పీడీ ఎం గీత పిలుపునిచ్చారు.

 ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దు...

ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దు...

ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

జనసంద్రమైన బద్ది పోచమ్మ సన్నిధి

జనసంద్రమైన బద్ది పోచమ్మ సన్నిధి

శక్తి స్వరూపిణి, కోర్కెలుతీర్చే కల్పవ ల్లి వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం జనసంద్రమైంది.

‘బ్రాండ్‌ తెలంగాణ’ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

‘బ్రాండ్‌ తెలంగాణ’ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

తెలంగాణను దేశ,విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్ది ‘బ్రాండ్‌ తెలంగాణ’ను ప్రపంచస్థాయిలో బలో పేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు

మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు

మాదక ద్రవ్యాల వినియో గాలను నియంత్రణతోపాటు అరికట్టేందుకు క్షేత్రస్ధాయిలో పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అధికారులను ఆదేశిం చారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను వెంటనే కేటాయించాలి

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను వెంటనే కేటాయించాలి

ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె అరుణశ్రీతో కలిసి గృహ నిర్మాణ శాఖ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

మొక్కల రక్షణ అందరి భాధ్యత

మొక్కల రక్షణ అందరి భాధ్యత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను రక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రభుత్వ దవాఖానాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. మండల కేంద్రంలో అంగన్‌వాడి భవనంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ కోయ శ్రీ హర్షతో కలిసి మంగళవారం ప్రారంభించారు.

పట్టాల కోసం  ఎదురుచూపులు

పట్టాల కోసం ఎదురుచూపులు

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి సింగరేణి స్థలాల్లో నివాసాల క్రమబద్ధీకరణ కోసం ఆరేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి స్థలాల్లోని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో నెం.76 జారీ చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి