• Home » Telangana » Karimnagar

కరీంనగర్

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా మని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిం చాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా

నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా

సుల్తానాబాద్‌ పట్ట ణాన్ని మరో యాభై కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో కలసి పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక అంబేద్కర్‌ విగ్ర హం వద్ద ఎన్నికల సభ నిర్వహించారు.

కాంగ్రెస్‌ కాంట్రాక్టుల కోసం వేధిస్తోంది

కాంగ్రెస్‌ కాంట్రాక్టుల కోసం వేధిస్తోంది

నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ విద్యుత్‌ కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి విస్తరిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం వేధిస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Karimnagar : ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు

Karimnagar : ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషనతో పాటు జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పోలీస్‌ కమిషనర్‌ గౌ్‌స్‌ ఆలం తెలిపారు.

Raajanna siricilla :  చివరి దశకు ప్రచారం

Raajanna siricilla : చివరి దశకు ప్రచారం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) బల్దియా ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో మైకులు మౌనం దాల్చానున్నాయి.

jagitiala :  అంతుచిక్కని ఓటరు నాడి

jagitiala : అంతుచిక్కని ఓటరు నాడి

జగిత్యాల, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ ఓటర్ల నాడి అంతుచిక్కక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.

peddapally :  మారుతున్న రాజకీయ సమీకరణాలు..

peddapally : మారుతున్న రాజకీయ సమీకరణాలు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కడంతో పాటు రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

నేతన్నలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌కు లేదు

నేతన్నలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌కు లేదు

సిరిసిల్ల నేతన్నలను ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌లకు లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

వేములవాడలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌

వేములవాడలో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌

వేములవాడ పట్ట ణంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించా రు.

సమస్యలపై పోరాడే వారిని ఎన్నుకోవాలి

సమస్యలపై పోరాడే వారిని ఎన్నుకోవాలి

మతోన్మాదులు కావాలా లేక ప్రజల గొంతుకగా నిలిచేవారు కావాలా అంటూ సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి