Home » Telangana » Karimnagar
సుల్తానాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రైతులకు సాగునీరు అందిందని రాష్ట్ర మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ ఓటీ వద్ద రైతులతో కలిసి ఆదివారం వంటావార్పు, ధర్నా నిర్వహించారు.
ప్రశ్నించే గొంతుకల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
పిల్లల బంగారు భవిత కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
ప్రభుత్వ వెంటనే పీఆర్సీని ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డీఏలను విడదల చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి సత్యానంద్ డిమాండ్ చేశారు.
ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రసాదరావు అన్నారు. ఆదివారం పలు గ్రామాల్లో బీఎల్ఓలు ఓటర్లకు ప్రత్యేక నమోదు ఫారాలను అందించారు.
హక్కు ల సాధన కోసం బహుజన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంట లకు పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవనంలో బీసీల ఆత్మీ య సమావేశం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఆర్యవైశ్యులంతా ఒకేతాటిపై ఉండాలని మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ అధ్యక్షుడిగా ఒజ్జల సదానందం, ప్రధాన కార్యదర్శిగా వెలిశాల రాజశేఖర్, గౌరవ అధ్యక్షులుగా కేశెట్టి రవీందర్, మండల అధ్యక్షులుగా కాసనగొట్టు విజయ్లు ప్రమాణ స్వీకారం చేశారు.
పోలియోరహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పోలియో చుక్కలు చిన్నారికి రక్షణ అని ఎమ్మెల్యే, విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 91,178 మంది ఉన్నట్లు గుర్తించారు.