Home » Telangana » Karimnagar
కరీంనగర్ టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు.
కన్న బిడ్డ పట్ల తల్లి దారుణంగా ప్రవర్తించింది. పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చేసుకోవాల్సిన ఆ తల్లి.. ఏకంగా బిడ్డను అమ్మకానికి పెట్టేసింది.
రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదం, గొడవ, దాడులు, పేకాట, వ్యభిచారం, గుడుంబా, గంజాయి, డ్రగ్స్, పోకిరీల వేధింపులు, ఎటువంటి సమస్య అయినా ఆపదలో గుర్తుకు వచ్చేది డయల్ 100 టోల్ఫ్రీ నెంబర్. డయల్ 100తో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత అంశాల్లో పారదర్శకత పెంచేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతిగా మార్చారు. తాజాగా భూసమస్యల పరిష్కారానికి లైసెన్సడ్ సర్వేయర్లను నియమించిన ప్రభుత్వం సమగ్ర స్థాయిలో భూ సర్వేకు నిర్ణయించింది.
జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం పెంపునకు ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది.
పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా రిజర్వేషన్లతో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నేతలు శుక్రవారం నిరసన తెలిపారు.
గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలుచేస్తూ శాంతిభద్రతల సమస్యలు తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉం డాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదే శించారు.
అయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్ పామ్ సాగుపై పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు.