• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Peddapalli:  ‘ఖని’లో ఘనంగా హనుమాన్‌ జయంతి ర్యాలీ

Peddapalli: ‘ఖని’లో ఘనంగా హనుమాన్‌ జయంతి ర్యాలీ

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పట్టణంలో మంగళవారం రాత్రి హనుమాన్‌ బజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్రను నిర్వహించారు.

Peddapalli:   హింసకు గురవుతున్న మహిళలకు ‘సఖి’ సేవలు

Peddapalli: హింసకు గురవుతున్న మహిళలకు ‘సఖి’ సేవలు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): హింసకు గుర వుతున్న మహిళలకు సఖీ సెంటర్‌ ద్వారా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

బాల సాహితీవేత్త డాక్టర్‌ ‘కందేపీ’కి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

బాల సాహితీవేత్త డాక్టర్‌ ‘కందేపీ’కి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

విభిన్న, వినూత్న రచనలతో బా లల్లో మేధస్సును పెం చుతున్న సిరిసిల్లకు చెం దిన బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపీ రాణీప్ర సాద్‌ వంశీ గ్లోబల్‌ ఎక్స్‌ లెంట్‌ అవార్డును అందు కున్నారు.

పొద్దుతిరుగుడు పంట సేకరణకు ఏర్పాట్లు

పొద్దుతిరుగుడు పంట సేకరణకు ఏర్పాట్లు

పొద్దు తిరుగుడు పంటను సేకరణకు అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు.

వేములవాడ మున్సిపల్‌ అంచనా బడ్జెట్‌ రూ.26.68 కోట్లు

వేములవాడ మున్సిపల్‌ అంచనా బడ్జెట్‌ రూ.26.68 కోట్లు

వేములవాడ మున్సిపల్‌ పాలక వర్గం 2026-27 వార్షిక అంచనా బడ్జెట్‌ రూ.26.68 కోట్లకు ఆమోదం తెలిపింది.

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు

వేసవి వడగాలుల నష్టాల నియం త్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు దాహార్తి తీర్చేందు కు చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

అన్నదాత ఆగమాగం

అన్నదాత ఆగమాగం

అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....

బల్దియా బడ్జెట్‌ రూ. 312.46 కోట్లు

బల్దియా బడ్జెట్‌ రూ. 312.46 కోట్లు

నగరపాలక సంస్థ అధికారులు రూపొందించిన 2025-26 సవరణ బడ్జెట్‌, 2026-27 సంవత్సరానికి 312.46 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్‌పై పాలకవర్గ సభ్యులు నామమాత్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.

వణికిస్తున్న అకాల వర్షాలు

వణికిస్తున్న అకాల వర్షాలు

అష్టకష్టాలు పడి యాసంగిలో సాగు చేసుకున్న పంటలపై అకాల వర్షం, రాళ్ల వానల భయం అన్నదాతలను వెంటాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమున్న ఎండల్లో ఒక్కసారిగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రైతులను భయభ్రాంతులకు గురిచేసింది.

సంక్షేమం కరువు

సంక్షేమం కరువు

జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి