Home » Telangana » Karimnagar
సుల్తానాబాద్ లో ఈనెల 17న రూ.250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రుల చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్బాబు పాల్గొని శంకుస్థాపనలు చేయ నున్నట్లు వివరించారు.
మల్యాల, ఆగస్టు 14 (ఆంధ్ర జ్యోతి): హరితహారం కార్యక్ర మంలో భాగంగా విరివిగా మొక్కలు నాటడం.., అవి చెట్లు అయ్యాక నరికివేయడం పరిపా టిగా మారింది.
పెగడపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని స్వయం భూ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాల యంలో శుక్రవారం కుంకుమపూజలు వైభవంగా నిర్వహించారు.
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్నా యని ఉద్యానశాఖ అధికారి స్వాతి అన్నారు.
80వ స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్ ముస్తాబైంది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్గా మారు తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రేషన్ కార్డులను పంపిణీ చేస్తామంటూ ఊరిస్తూ వచ్చారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పాలకవర్గం లేక పనులు స్తంభిస్తున్నాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్గా మారుతోంది.
ఎల్నినో పరిస్థితులు నెలకొన్నా రైతులు వరి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు దరఖాస్తుదారులు పెద్దగా స్పందించడం లేదు.