• Home » Telangana » Karimnagar

కరీంనగర్

కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలి

కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలి

వస్త్ర పరిశ్ర మల్లో పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికి చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులను అందించాలని సీఐటీ యూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు.

ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలి

ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన వీబీ జీ రాం జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా జాతీయగ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం

ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం

ఆయిల్‌ పామ్‌ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతోందని, అన్నదాతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని పంట సాగుకు ముందుకురావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం

ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం

ప్రతి గ్రామానికి మెరుగైన రవా ణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Peddapalli:  భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి

Peddapalli: భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి

సుల్తానాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేని అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

Peddapalli:   కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి అవసరం

Peddapalli: కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి అవసరం

లిగేడు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేపట్టాలని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

Peddapalli: ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారలే

Peddapalli: ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారలే

పెద్దపల్లి టౌన్‌, జూలై 1 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారిన పేదల గుడిసెల బతుకులు మాత్రం మారలేదని సీపీఐ జాతీయ నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు.

Peddapalli: ఓదెల సబ్‌జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తాళం

Peddapalli: ఓదెల సబ్‌జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తాళం

ఓదెల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ఓదెల సబ్‌ జూనియర్‌ సివిల్‌కోర్టు భవనానికి సోమవారం భవన యజమాని తాళం వేయడంతో కలకలం రేగింది.

కాళేశ్వరం నీటితో ప్రాజెక్టులు నింపాలి

కాళేశ్వరం నీటితో ప్రాజెక్టులు నింపాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, రైతులపై ప్రేమ ఉంటే కన్నెపల్లి వద్ద ఉన్న మోటార్లను ఆన్‌ చేసి ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నింపాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి.. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సుంకరి సంపత్‌ డిమాండ్‌ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి