• Home » Telangana » Karimnagar

కరీంనగర్

మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత

మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత

మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత ఏర్పాట్లుతోపాటు ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాటులపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్‌ బీ గీతే అదేశించారు.

మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడ మహా శివరాత్రి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి.. విజయవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్‌పర్సన్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

రామగుండం మేయర్‌ పీఠంపై బీఆర్‌ఎస్‌ ఆశలు

రామగుండం మేయర్‌ పీఠంపై బీఆర్‌ఎస్‌ ఆశలు

రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ పీఠంపై విపక్ష బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తమకు 20 నుంచి 25శాతం సీట్లు వస్తాయని లెక్కలు కడుతున్న ఆ పార్టీ నాయకులు క్యాంపులు మొదలుపెట్టారు.

  మున్సిపాలిటీపై   కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలి టీలో మెజారిటీ వార్డు స్థానాల్లో గెలుపొందుతున్నామని, మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగుర వేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

సింగరేణిలో సమ్మె సక్సెస్‌

సింగరేణిలో సమ్మె సక్సెస్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని జాతీ య కార్మికసంఘాలు గురువారం తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతం అయ్యింది. సంస్థలోని 40వేల మంది కార్మికులు ఈ సమ్మెను సమర్థిస్తూ గురువారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

రామగుండం మున్సిపల్‌ కార్పొరే షన్‌ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావ రిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగనున్నది. జిల్లాలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని ఓట్లను ఎక్కడికక్కడే లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సార్వత్రిక సమ్మె సక్సెస్‌

సార్వత్రిక సమ్మె సక్సెస్‌

జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, యూనివర్సిటీ ఎంప్లాయీస్‌ ఆధ్వర్యలో యూనివర్సిటీ గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

మెజారిటీ స్థానాలు బీజేపీకే..

మెజారిటీ స్థానాలు బీజేపీకే..

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించబోతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత...

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత...

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత (త్రీ టైర్‌ సెక్యూరిటీ) ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి