• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిర సన వ్యక్తం చేశారు.

యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాలి

యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా చేపట్టే యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కోరారు.

ధాన్యం కొనుగోళ్లు, తరలింపును వేగంగా చేపట్టాలి

ధాన్యం కొనుగోళ్లు, తరలింపును వేగంగా చేపట్టాలి

ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపును వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

విద్యాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగిన ఈ పరీక్షలకు రెండు సెషన్లలో నిర్వహించారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు.

ఘనంగా విద్యా విజయోత్సవం

ఘనంగా విద్యా విజయోత్సవం

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా విజయోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కులవృత్తినే నమ్ముకున్న ఏ కుటుంబం కూడా ఎన్నడూ దివాలా తీయలేదని ప్రభుత్వ విప్‌,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కొనియాడారు. ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళ లో వెల్లడించారు

ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై ప్రచారం చేయాలి

ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై ప్రచారం చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మంచి ఫలి తాలు ప్రతీ ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచా రం చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా, మండల, గ్రామీణ టాపర్‌ పదో తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్ర మంలో కలెక్టర్‌ కోయశ్రీహర్ష, ప్రభుత్వ విప్‌ పాల్గొన్నారు.

రాజన్న కోడెలకు పశుగ్రాసం

రాజన్న కోడెలకు పశుగ్రాసం

పాడి పంటలు చల్లగా ఉంటున్నాయని, ఇందుకు వేములవాడ రాజన్న కరుణ కటాక్షములే కారణమని భావించిన రైతులు వరి కోతల వల్ల వచ్చిన పశుగ్రాసాన్ని రాజన్న ఆలయం కోడెలకు తరలిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి