• Home » Telangana » Karimnagar

కరీంనగర్

మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట

మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట

చాలీచాలని సొమ్ముతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు కాస్త తీరనున్నాయి. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం వంట ధరలు పెంచాలని నిర్ణయం తీసుకోగా విద్యాశాఖ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు

పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు అయ్యాయి. జిల్లాలోని 13 మండలాల్లో గ్రామ పంచా యతీల వారీగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష రిజర్వేషన్లు ప్రకటించారు. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో ఎస్టీ-6, ఎస్సీ-54, బీసీ-69, జనరల్‌-134 రిజర్వేషన్‌ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళలను గౌరవించడం సంప్రదాయం

మహిళలను గౌరవించడం సంప్రదాయం

మహిళలు మహాశక్తి ప్రతిరూపాలని, వారిని గౌరవించాలని ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ అన్నారు. సోమవారం జీడినగర్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ చేశారు.

మానేరు చెక్‌ డ్యామ్‌ ఘటనపై సమగ్ర విచారణ

మానేరు చెక్‌ డ్యామ్‌ ఘటనపై సమగ్ర విచారణ

జమ్మికుంట మండలం తనుగుల సమీపంలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ సీరియస్‌గా స్పందించింది.

పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి టీఆర్‌టీఎఫ్‌ పోరాటం

పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి టీఆర్‌టీఎఫ్‌ పోరాటం

ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన టీఆర్టీఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడారు.

విద్యా విప్లవానికి నాంది.. యంగ్‌ ఇండియా స్కూల్‌

విద్యా విప్లవానికి నాంది.. యంగ్‌ ఇండియా స్కూల్‌

విద్యా విప్లవానికి నాందిగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిలుస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్‌లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు సోమవారం శంకుస్థాపన చేశారు.

నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్‌కుమార్‌, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామమూర్తి, వడ్డేపల్లి దాస్‌ డిమాండ్‌ చేశారు.

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటెటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళలను ఆర్థి కంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి స్వరూప గార్డెన్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో రూ.1.20కోట్లతో అధునాతనమైన పరికరాలను అందజేసి, వాటిని ఆయన ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి