Home » Telangana » Karimnagar
ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పని సరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డుసభ్యుల పదవుల కోసం అన్ని గ్రామాల్లో పోటాపోటీగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలోని కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
నగరంలోని డంపింగ్ యార్డు కాలుష్య విషాన్ని చిమ్ముతోంది. గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన చెత్త తగలబడడంతో శుక్రవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) ఒక వైపు బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందంటూ ఆయా వర్గాలకు చెందినవారు హైకోర్టు మెట్లు ఎక్కగా మరోవైపు పంచాయతీ ఎన్నికల పర్వంలో గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) పంచాయతీ ఎన్నికల పోరులో మొదటి విడత నామిషన్ల గడువు శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతున్నాయి.
జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్, వార్డుసభ్యులుగా పోటీ చేసే నాయకులు బిజీగా మారారు.
గ్రామాల అభివృద్ధికి కేంద్రం కోట్లాది రుపాయాలు నిధులు వెచ్చిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
జిల్లా సరిహద్దు చెక్పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
జిల్లాలో గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధం కావాలని ఎస్పీ మహేస్ బీ గీతే ఆదేశిం చారు.