• Home » Telangana » Karimnagar

కరీంనగర్

నీవేక్కడ డబ్బులు తీసుకున్నావో నిరూపిస్తా

నీవేక్కడ డబ్బులు తీసుకున్నావో నిరూపిస్తా

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నడో సాక్ష్యాధారాలతో నిరూపించక పోతే నియోజవర్గంలోని ప్రతీ గుడిలో ప్రమాణం చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ఐదేళ్లు దాటిన పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని స్కూల్‌ కాం ప్లెక్స్‌ హెచ్‌ఎం గండ్ర దేవెందర్‌రావు అన్నారు. గురు వారం బడిబాటలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాల లో అంగన్‌వాడీ టీచర్లు, మదర్స్‌ కమిటీతో సమా వేశం నిర్వహించారు.

చెరువు మట్టి తరలింపులో వివాదం

చెరువు మట్టి తరలింపులో వివాదం

జిల్లా లోని ఇటుక బట్టీలకు చెరువుల మట్టి తరలింపు వివాదాస్పదంగా మారుతోంది. మట్టి తరలిం పును పలువురు గ్రామస్తులు, పాలకవర్గం అడ్డు కుంటోంది. తమకు సమాచారం లేకుండా మట్టి తరలించడం ఎంత వరకు సమంజసం ఇటుక బట్టీ యజమానులను ప్రశ్నిస్తున్నారు.

 Karimnagar:  ఎండ ప్రచండం..

Karimnagar: ఎండ ప్రచండం..

కరీంనగర్‌ టౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఎండలు దంచికొట్టాయి.

Karimnagar:   బంగారు పంటలు

Karimnagar: బంగారు పంటలు

హుజూరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో రైతులు పంటలు పండించడం అంటే కత్తిమీద సాములాంటిది.

 Karimnagar:   ఇసుక తోడేస్తున్నారు..

Karimnagar: ఇసుక తోడేస్తున్నారు..

చిగురుమామిడి, మే 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోయతుమ్మెద వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు.

Karimnagar:   పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి...

Karimnagar: పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి...

కరీంనగర్‌ క్రైం, మే 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఆదేశించారు.

లక్ష్యం నెరవేరేనా?

లక్ష్యం నెరవేరేనా?

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు ఆదాయ లక్ష్యాలు ఖరారయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్‌ యార్డుల వారీగా టార్గెట్లను ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రస్తుత

ఉపాధిహామీ పనులు ప్రాధాన్యంగా పూర్తి చేయాలి

ఉపాధిహామీ పనులు ప్రాధాన్యంగా పూర్తి చేయాలి

ఉపాధిహామీ పనులు అత్యంత ప్రాధాన్యంగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి దాన కిషోర్‌ అధికారులను ఆదేశించారు.

రేపు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ

రేపు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 22 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ వెల్లడించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి