• Home » Telangana » Karimnagar

కరీంనగర్

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయాధికారులు ప్రీతి, బానోతు రాజేశ్వర్‌ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.

Rajanna Sircilla:   రేపు ఆరుగురు మంత్రులు రాక

Rajanna Sircilla: రేపు ఆరుగురు మంత్రులు రాక

బోయినపల్లి, జూలై 4 (ఆంధ్ర జ్యోతి): హైబ్రిడ్‌ ఆన్యుటి మోడల్‌ (హ్యామ్‌) రోడ్ల మౌలిక సదుపా యాల కల్పనలో భాగంగా సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలో 346.87 కోట్లతో 229.03కిలోమీటర్ల రోడ్లకు మహర్దశ రానుంది.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి అన్నారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌ గ్రామంలో డ్రగ్స్‌, అక్రమ ఇసుక రవాణాపై శనివారం అవగాహన కల్పించారు.

Rajanna Sircilla:  నియోజకవర్గానికి మణిహారంగా వైఐఐఆర్‌ఎస్‌

Rajanna Sircilla: నియోజకవర్గానికి మణిహారంగా వైఐఐఆర్‌ఎస్‌

చందుర్తి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వేములవాడ నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఒక మణిహారంగా నిలుస్తుందని ప్రభుత్వవిప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ అన్నారు.

Rajanna Sircilla:   రైతాంగ పోరాటానికి స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

Rajanna Sircilla: రైతాంగ పోరాటానికి స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

సిరిసిల్ల అర్బన్‌, జూలై 4 (ఆంధ్ర జ్యోతి) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య తాగ్యం నేటితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

సహకార సంఘాల   పాలకవర్గాలపై కసరత్తు

సహకార సంఘాల పాలకవర్గాలపై కసరత్తు

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గ కమిటీలను నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్‌ విధానంలో నియమించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఆయా పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలపరిశీలన

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలపరిశీలన

రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేడెట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

ఆరు నెలల్లో  గణనీయమైన  మార్పు తీసుకురావాలి

ఆరు నెలల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలి

సమష్టి కృషితో ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుక వచ్చేలా ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం వివిధ అంశాలపై ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. శనివారం ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు.

రైతులను ప్రత్యామ్నాయ   పంటల సాగుకు ప్రోత్సహించాలి

రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలి

సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, యూరియా యాప్‌ రాష్ట్రానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి