• Home » Telangana » Karimnagar

కరీంనగర్

 Karimnagar:  ప్రత్యేక విద్యార్థులకు చేసే సేవే దైవసేవతో సమానం

Karimnagar: ప్రత్యేక విద్యార్థులకు చేసే సేవే దైవసేవతో సమానం

తిమ్మాపూర్‌ (మానకొండూర్‌), ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు చేసే సేవే

Karimnagar:   ప్రలోభాలకు లొంగని క్యాతన్‌పల్లి నాయకులు

Karimnagar: ప్రలోభాలకు లొంగని క్యాతన్‌పల్లి నాయకులు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మక ం కోల్పోకుండా ప్రభుత్వం ఆశచూపినా ఎలాంటి

 Karimnagar:  హోరాహోరీగా ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

Karimnagar: హోరాహోరీగా ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి

Karimnagar:   కనుల పండువగా చంద్ర రథోత్సవం..

Karimnagar: కనుల పండువగా చంద్ర రథోత్సవం..

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో చంద్రరథంపై కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ పెంచేలా బస్సు సర్వీసులు..

పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ పెంచేలా బస్సు సర్వీసులు..

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కనెక్టివిటీ పెంచేలా ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరిక..

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరిక..

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

విద్యుత్‌ రంగంలో పని చేసే పత్రి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత పరికరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్‌పీడీసీఎల్‌ సీఈ (అపరేషన్‌) బుస్సా అశోక్‌ అదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అన్ని మౌలిక వసతులను కల్పించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు.

రాజీవ్‌ రహదారి నిర్వహణ అస్తవ్యస్తం

రాజీవ్‌ రహదారి నిర్వహణ అస్తవ్యస్తం

రాజీవ్‌ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అక్కడక్కడ ఏర్పడ్డ గుంతలు సకాలంలో పూడ్చక పోవడంతోపాటు రోడ్డు మధ్యలో గల డివైడర్‌లో మొక్కలు నాటని కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటికే పలువురు మృతి చెందగా, పలువురు అంగవైకల్యం పొంది మంచాన పడ్డారు.

ఖనిలో భక్తిశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసస్‌

ఖనిలో భక్తిశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసస్‌

ఇంటర్‌ డినా మినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఫైవింక్లయిన్‌ నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవులు రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్ర మాన్ని మేయర్‌ మహంకాళి స్వామి హాజరై ప్రార్థనలు చేసి శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి