Home » Telangana » Karimnagar
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ పిలుపునిచ్చారు.
మహిళలపై హింస, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి అన్నారు. హింసకు వ్యతిరే కంగా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సం ఘం పీఓడబ్ల్యు జనరల్ బాడీ సమావేశం జరిగింది.
పోలీస్స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఆదివారం పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇదీ.. అదీ అని లేదు.. అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలుకుని కోడిగుడ్డు వరకు అన్నింటికి రెక్కలు వచ్చాయి. తాజాగా కోడిగుడ్డు ధర ఎనిమిది రూపాయల వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు ఇసుక ధర ట్రాక్టర్కు ఏడు వేల రూపాయలకు చేరింది. దీంతో ఇళ్లు నిర్మించుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగి నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక ధర పెరగడంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉక్కిరిబిక్కరవుతున్నారు.
ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈలక్ష్యంతో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ గత నెల 25న ప్రారంభమైంది. అయితే తమ అనుకూల ఓట్లను రద్దు చేసేందుకు సర్ను నిర్వహిస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిస మార్గం దేశానికి ఆదర్శమని ఎస్సీ, ఎస్టీ, వికలాం గుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై31 వరకు 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ఎల్ఆర్ఎస్కు నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది.
నగరంలో వివిధ పథకాల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ఆదేశించారు.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన పోరాట స్పూర్తి ఆదర్శనీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 4 (ఆంఽధ్రజ్యోతి): పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించా లని, ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేం దుకు రైతులను