• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

మారిన ‘పది’ పరీక్షల విధానం

మారిన ‘పది’ పరీక్షల విధానం

పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకువచ్చింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.

అడవుల రక్షణకు పాటుపడాలి

అడవుల రక్షణకు పాటుపడాలి

అడవుల రక్షణకు ప్రతీఒక్కరు పాటుప డాలని బెజ్జూరు సెక్షన్‌ అధికారి సాఫి యాబేగం సూచించారు. సోమవారం మండలంలోని పాపన్నపేట గ్రామంలో అడవుల సంరక్షణపై అవగాహన కల్పిం చారు.

ఆసిఫాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కామదహనం

ఆసిఫాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కామదహనం

హోలీ పండగను పు రస్కరించుకుని సోమవారం ఆసిఫా బాద్‌ పట్టణంలోని పలు ఆలయాల కూడళ్ల వద్ద ప్రజలకు భక్తిశ్రద్ధలతో కామదహన కార్యక్రమం నిర్వహిం చారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజాసమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో అందిన దరఖాస్తుల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు.

అ ‘సమగ్ర’ కొలువులు

అ ‘సమగ్ర’ కొలువులు

ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్‌ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 19 కేంద్రాలను ఏర్పాటు చేశా రు.

భూసర్వే సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

భూసర్వే సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు.

బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థినులంతా క్లాసులకు వెళ్లిన సమయంలో హాస్టల్‌‌లోని ఒక రూమ్‌లో ఒంటరిగా ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకుంది.

కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడో...?

కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడో...?

రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది.

విజయవంతంగా జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌

విజయవంతంగా జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌

మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి టాలెంట్‌ టెస్టు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని జిల్లా విద్యాధికారి యాదయ్య తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి