దండేపల్లి ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని మంచిర్యాల మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
లక్షెట్టిపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలను ప్రోత్సహిం చడం చాలా పెద్ద నేరం అని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కాసమళ్ల సాయికిరణ్ అన్నారు.
జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. మూడురోజులుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి సమస్యలేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు.
భూభారతి దరఖాస్తులతో పాటు, పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి బస్సులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మున్సిపల్ అధికారుల తీరుపై పట్టణ వ్యాపా రులు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు జారీచేయకుండా ఇంటి నిర్మాణాలను, షెడ్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
ప్రధాని మోదీని టెర్రరిస్టుగా అభివర్ణించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ దేశ ప్రలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు.
జనగణన 2027 కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.