బాసర సరస్వతీ దేవి ఆలయంలో అవకతవకలు జరుగుతున్నట్లు విజిలెన్స్ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణ భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు..
జిల్లాలో ఈ నెల 19నుంచి 24వరకు జంతు గణనను అటవీ అధికారులు చేపట్టనున్నారు. ఈ లెక్కింపును ప్రతీ నాలుగేళ్లకోసారి లెక్కిస్తారు. జిల్లాలో జంతువులను లెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆరురకాల విధానాలను అవలంభిస్తారు.
ప్రాణహిత ప్రాజెక్టుపై గతంలో నుంచి నీలినీడ లు అలుముకోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందో లేదో అన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజలలో వ్యక్తమవుతున్నాయి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పురుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చిన వీబీ జీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరా లు స్వీకరణ గడువు ముగిసింది. చివరిరోజు ఆసిఫాబాద్లో 108, కాగజ్నగర్లో 76 మొత్తం రెండు మున్సిపాలిటీల్లో 184 అభ్యం తరాలు వచ్చినట్లు అధికారులు ప్రకటిం చా రు.
వారంతా దళిత రైతులు.. 50 ఏళ్లుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాతముత్తాల కాలం నుంచి భూములు సాగుచేసుకుంటున్న వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పట్టా పాసుపుస్తకాలు జారీ చేసింది.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చి వీబీ జీ రామ్జీ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాఽథ్ వెరబెల్లి అన్నారు.
రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకోణాలతో కూడబెట్టుకున్న పైసల కోసం ఆ కుటుంబంలో ఆ పంచాయితీ మొదలైందని ఆయన కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పలేక తప్పించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, గనులశాఖ మం త్రి డాక్టర్ జి వివేక్వెంకటస్వామి ప్రశ్నించారు.
ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ (పోష్)-2013 చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.