నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రెండేళ్లుగా ఆలస్యం కావడం, ప్రత్యేకాధికారుల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు.
జిల్లాలోని ప్రతి రేంజ్లో వన్యప్రా ణుల సంతతి పెరిగేలా అటవీ శాఖాధికారులు కృషిచేయాలని పీసీసీఎఫ్ వైల్డ్ వార్డెన్ వినయ్కుమార్ అన్నారు.
మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు.
పరిశుభ్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం దహెగాం మండలం కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది.
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో... అసైన్డ్ భూముల గుర్తింపును చేపట్టాలని రేవంత్ సర్కారు అధికారులను ఆదేశించింది.
మున్సిపల్కార్పొరేషన్ పరిధిలోని అధికారులు, ప్రజల సమన్వయంతో మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల మేయర్ ధర్ని మధూకర్ అన్నారు.
కాంగ్రెస్ అవినీతి పాలనను ఎండగడతానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.