నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.
పొలాల్లో మోటార్లు, వైర్లను దొంగలించేందుకు వచ్చిన దొంగలను రైతులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో గతంలో వరుసగా దొంగతనాలు జరగడంతో రైతులు అప్రమత్తమయ్యారు.
మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డుస్థాయి అధికారులను నియమించారు.
రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు.
అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు.
ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలో 97.20శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. మార్కెట్ కమిటీల మాదిరిగానే సహకార సంఘాల్లోనూ నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలనే ప్రజాప్రతినిధుల విన్నపానికి తాజాగా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
మంచిర్యాల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో ఒకప్పుడు కళకళలాడిన సూపర్బజార్లు.. నేడు నిర్వహణ లోపంతో వెలబెలబోతున్నాయి.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠినచర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ అన్నారు.