: ప్రతీ సంవ త్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జిల్లాలో పోడు పోరు జర గడం దారుణమని దానికి చరమగీతం పాడేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రజవాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు.
: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్షను జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్లో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోంది.
సమాజంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి పలు దఫాలుగా ప్రకటించారు.
ఎస్పీఎం మిల్లు ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకును తాము కొనుగోలు చేస్తామని ఎస్పీఎం యూనిట్ హెడ్ ఎ.కె.మిశ్రా తెలిపారు.
ప్రతీఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిం చాలని ఎస్పీ నితికాపంత్ సూచించారు. కుమరం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు.
పోలీసుస్టేషన్కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.