• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలి

వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలి

ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన వడ్డీ లేని రు ణాల పథకంలో పట్టణ మ హిళా సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉపముఖ్య మంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర అభివృదిఽ్ధ,ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ, సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తేలిన రిజర్వేషన్లు

తేలిన రిజర్వేషన్లు

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికల కోసం చకచకా అడుగులు వేస్తోంది. ఓటరు తుది జాబితా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు.

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభ వంగా నిర్వహించారు. అద్యంతం అబంరాన్నంటే లా సాగిన వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్పంచు కున్నారు.

దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు

దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు

ప్రజలు దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచించారు.

రోడ్డు భద్రత నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలి

రోడ్డు భద్రత నియమాలు ప్రతిఒక్కరూ పాటించాలి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితికా పంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.

 మున్సి‘పోల్స్‌’కు అడుగులు

మున్సి‘పోల్స్‌’కు అడుగులు

మున్సిపల్‌ ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా అంశాలవారీగా పనులు పూర్తి చేస్తుండగా, ఇప్పటికే వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను సైతం ప్రజల ముందు ఉంచారు.

వైభవంగా భోగి ఉత్సవాలు

వైభవంగా భోగి ఉత్సవాలు

జిల్లా వ్యాప్తంగా భోగి పండగను ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పె ట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. న్నారులకు భోగి పండ్లు పోసి కుటుంబసభ్యులు ఆశీర్వా దించారు. సంక్రాంతి పండగ అందరికి ఆనందాన్ని కలిగిం చాలని కోరుకుంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

త్వరలో జరగనున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు గల్లంతవుతాయని, కాంగ్రెస్‌ పార్టీదే విజయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి