వాంకిడి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకం రైతులకు వరంగా మారనుంది.
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండోవిడత గృహనిర్మాణ పనులు, లబ్ధిదారుల డెస్క్ పరిశీ లన, ఫీల్డ్పరిశీలన ప్రక్రి యలను వేగవంతం చేయాలని కలెక్టర్
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకొవాలని
బెజ్జూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ వరకు చదువులు వెళ్లదీసిన విద్యార్థులు అంతటితోనే ఆపేస్తున్నారు. ఇంటర్ తర్వాత చదవాలనే కోరిక ఉన్నా
మంచిర్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాశాఖలో ఏర్పడ్డ ఉపాధ్యాయుల ఖాళీల కారణంగా విద్యార్థులకు పాఠాలు అందని ద్రాక్షలా తయారయ్యాయి.
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలై జేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని
కోటపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కురు స్తున్న భారీవర్షాలతోపాటు ఎగువప్రాంతం నుంచి వస్తున్న వరదతో మండలానికి ఆను కుని ప్రవహిస్తున్న ప్రాణహితనది తీవ్ర రూపం దాల్చింది.
హాజీపూర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హాజీపూర్ మండలంలోని గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి లో నిండి జలకళను సంతరించుకుంది.
కాసిపేట, జూలై 31 (ఆంధ్ర జ్యోతి): వారంతా గ్రామ పంచా యతీ భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే వస్తారు అనుకున్నారు.