అప్పటి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాఫర్నగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి, టీఎన్జీవోస్ సభ్యుడు సాబీర్ అహ్మద్ ఖాన్ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్కు ఈ నెల 10వ తేదీన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
పదో తరగతి విద్యార్థులు ఒత్తి డికి గురికాకుండా, భయపడకుండా పరీక్షలు రాయాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.
మంచిర్యాల నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. గురువారం కార్పొరేషన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
మార్కెట్లో వ్యాపార నిమిత్తం సాగించే సామగ్రి కొనుగోళ్లు, అమ్మకాలు, వస్తు మార్పిడి, సేవలు, కార్యాలయాలు, రిటైల్ ఔట్లెట్లకు సంబంధించి వాటి నిర్వాహకులు విధిగా సంబంధిత కార్యాలయ అధికారులతో ట్రేడ్ లైసెన్స్ పొంది ఉండాలనే నిబంధన ఉంది.
జనాభా లెక్క ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేఽశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సమా వేశ మందిరంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్య క్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.
ఇంటర్ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ప్రైవేటుకు ధీటుగా బోధనను మెరుగుపచ్చడమే కాకుండా విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి కృషి చేస్తోంది.
ప్రజవాణిలో వచ్చిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హరిత అన్నా రు.
రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణ కోసం 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ కె హరిత సూచించారు.
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.