కాగజ్నగర్, ఆగస్టు 6 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాకాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతస్వార్థం, పద వులకోసం కొందరు కావాలనే వర్గవిభేదాలను రెచ్చగొడుతూ పార్టీని బలహీనపరిచే కుట్రచే స్తున్నారని
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారుల సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న అద్దెకారు యాజమానుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.
మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కి ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రావడం పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
మంచిర్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరుగుతోంది.
జైపూర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమర్థ వంతమైన ప్రజాపాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి
కాసిపేట, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అదనపుకలెక్టర్ చంద్రయ్య అన్నా రు. బుధవారం మండలపరిషత్ కార్యాలయంంలో
మంచిర్యాలక్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
లక్షెట్టిపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్స్టేష న్కు వచ్చే ఫిర్యాదు లను పెండింగ్ పెట్ట కూడదని వెంటవెం టనే పరిష్కరిం చాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడిభాస్కర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకం రైతులకు వరంగా మారనుంది.