• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్‌ కె. హరిత హెచ్చరిక

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్‌ కె. హరిత హెచ్చరిక

కాగజ్‌నగర్‌, ఆగస్టు 6 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

కుట్రలు చేస్తే సహించేది లేదు.. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హెచ్చరిక

కుట్రలు చేస్తే సహించేది లేదు.. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హెచ్చరిక

ఆసిఫాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాకాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తిగతస్వార్థం, పద వులకోసం కొందరు కావాలనే వర్గవిభేదాలను రెచ్చగొడుతూ పార్టీని బలహీనపరిచే కుట్రచే స్తున్నారని

అద్దె వాహన యజమానుల గోస.. తొమ్మిదేళ్లుగా పెరగని అద్దెలు, ఏడాదిన్నరగా పెండింగ్‌లో బిల్లులు

అద్దె వాహన యజమానుల గోస.. తొమ్మిదేళ్లుగా పెరగని అద్దెలు, ఏడాదిన్నరగా పెండింగ్‌లో బిల్లులు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారుల సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న అద్దెకారు యాజమానుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి చేరిన తొలి బొగ్గు రైలు.. డిప్యూటీ సీఎం హర్షం

నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి చేరిన తొలి బొగ్గు రైలు.. డిప్యూటీ సీఎం హర్షం

మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కి ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రావడం పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.

మంచిర్యాలలో విజృంభిస్తున్న దోమలు.. ఫాగింగ్‌ లేక ప్రజలకు వ్యాధుల భయం

మంచిర్యాలలో విజృంభిస్తున్న దోమలు.. ఫాగింగ్‌ లేక ప్రజలకు వ్యాధుల భయం

మంచిర్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరుగుతోంది.

సమర్థవంతమైన ప్రజాపాలన దిశగా ప్రభుత్వం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

సమర్థవంతమైన ప్రజాపాలన దిశగా ప్రభుత్వం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

జైపూర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమర్థ వంతమైన ప్రజాపాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం.. పనులు వేగవంతం చేయాలి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం.. పనులు వేగవంతం చేయాలి

కాసిపేట, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అదనపుకలెక్టర్‌ చంద్రయ్య అన్నా రు. బుధవారం మండలపరిషత్‌ కార్యాలయంంలో

అన్ని శాఖల సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ.. సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

అన్ని శాఖల సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ.. సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాలక్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు.

ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచొద్దు.. వెంటనే పరిష్కరించాలి: మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచొద్దు.. వెంటనే పరిష్కరించాలి: మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

లక్షెట్టిపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేష న్‌కు వచ్చే ఫిర్యాదు లను పెండింగ్‌ పెట్ట కూడదని వెంటవెం టనే పరిష్కరిం చాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడిభాస్కర్‌ అన్నారు.

అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్‏ధన్

అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్‏ధన్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకం రైతులకు వరంగా మారనుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి