• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

జిల్లాకో బాలికల వసతి గృహం

జిల్లాకో బాలికల వసతి గృహం

దేశ వ్యాప్తంగా సైన్స్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధినుల కోసం ప్రతీ జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు.

క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలి

క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలి

గ్రామీణ ప్రాంత క్రీడాకారు లు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సూచించారు. స్వామి వివే కానంద జయంతి, సంక్రాంతి పం డుగను పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీలో గెలు పొందిన విజేతలకు ఆదివారం ఆయన బహుమతులను అందజే శారు.

కక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

కక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఫోన్‌ టాపింగ్‌ కేసు పేరుతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలవడం కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

భక్తజన సంద్రం

భక్తజన సంద్రం

మాఘశుద్ధ పౌర్ణమిసందర్భంగా రెబ్బెన మండలం గంగాపూర్‌ శివా రులోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆది వారం నిర్వహించిన జాతరకు భక్తులు పోటెత్తారు.

దున్నకుండానే సాగు... బహు బాగు

దున్నకుండానే సాగు... బహు బాగు

ఒకే ఒక్కసారి పొలాన్ని దున్ని... పక్కనే నీరు పారేలా ఎత్తు మడులు వేసుకుంటే చాలు... 20 ఏళ్ల వరకు దున్నకుండా ఏడాదికి 3 పంటలు పండించొచ్చు. వరి, పత్తితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు.

మున్సిపాలిటీలకు కలిసొచ్చిన ఎన్నికలు

మున్సిపాలిటీలకు కలిసొచ్చిన ఎన్నికలు

మునిసిపల్‌ ఎన్నికలు బల్దియాలకు భలేగా కలిసి వచ్చాయి. ఎన్నికల మాట పక్కన పెడితే నో డ్యూస్‌ సర్టిఫికెట్ల కోసం బరిలో నిలిచే అభ్యర్థులు బారులు తీరుతున్నారు.

ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

హమ్మయ్యా...నిధులు వచ్చేశాయి

హమ్మయ్యా...నిధులు వచ్చేశాయి

ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. విద్యావనరుల కేంద్రాలు, స్కూల్‌ కాంప్లెక్స్‌, ఆటలకు సంబంధించినవి సైతం వచ్చాయి.

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి