• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

బాసర మహంకాళి ఆలయ చోరీ.. రంగంలోకి ఆరు ప్రత్యేక బృందాలు

బాసర మహంకాళి ఆలయ చోరీ.. రంగంలోకి ఆరు ప్రత్యేక బృందాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు, నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.

చివరి దశకు పింఛన్ల ప్రక్షాళన

చివరి దశకు పింఛన్ల ప్రక్షాళన

‘చేయూత’ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే చివరి అంకానికి చేరుకుంది.

విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి

విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి

విత్తనమేళా ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌ అన్నారు.

‘సర్‌’కు రాజకీయ పార్టీలు సహకరించాలి

‘సర్‌’కు రాజకీయ పార్టీలు సహకరించాలి

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపా ట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతిని ధులు సహకరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ కోరారు.

గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం

గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం

గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.

రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు 30 ఏళ్లు

రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు 30 ఏళ్లు

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ కాలనీలో జరిగిన ఎన్‌కౌం టర్‌కు నేటితో ముప్పైయేళ్లు పూర్త య్యాయి.

నిర్మల్ బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ.. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరణ

నిర్మల్ బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ.. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు.

బాల్యంపై.. బ్యాగు భారం

బాల్యంపై.. బ్యాగు భారం

బాల్యంపై భారం పెరిగిపోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అంది న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

జిల్లా లో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏటీజీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీబాల దేవి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి