• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం

ఇటీవలి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీ యాజమాన్యం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి.. సోమవారం నుంచి పీయూసీ 1,2.. ఇంజనీరింగ్ 1,2 సంవత్సరాల విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయించిన ఇద్దరు మహిళను పోలీసులు రక్షించారు.

ఉషస్సుల ఉగాది.. నవ్యతకు నాంది

ఉషస్సుల ఉగాది.. నవ్యతకు నాంది

ఉగాది పండగ నుంచే కొత్త ఏడాది మొదల వుతోంది. తెలుగు సంవ త్సరం శిశిర రుతువు ఫాల్గుణ అమావాస్య ముగియడంతో మరుసటిరోజు నూతన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది.

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చె

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు.

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు.

గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం

గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం

గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సంక్రమిస్తుందని పశువైద్య అధికారులు అంటున్నారు.

సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత లేదని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవ ద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు.

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకం కింద తిర్యాణి బ్లాక్‌లో కార్యక్ర మాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి