పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత అన్నారు.
బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. నస్పూర్ పోలీస్స్టేషనను మంగళవారం డీసీపీ భాస్కర్ సందర్శించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పంచాయతీకి ఒకటి చొప్పున నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి.
పట్టణంలోని ఎంజీ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం పొక్లెయినర్తో దుకాణాలను తొలగించేందుకు ఆర్ఓబీ వద్దకు మున్సిపల్ అధికారులు చేరుకున్నారు.
టైగర్ కారి డార్ పేరుతో అటవీ శాఖాధికారులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ కె హరిత తెలిపారు.
అంగన్వాడీల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు...నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.