• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

Komaram Bheem: దారుణం.. కొడుకు చేసిన పనికి కోడలిని చంపిన మామ

Komaram Bheem: దారుణం.. కొడుకు చేసిన పనికి కోడలిని చంపిన మామ

కొమురం భీం జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి రాణి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శేఖర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాగా.. రాణి ఎస్టీ కులానికి చెందిన యువతి.

డీసీసీ పదవికి పోటాపోటీ

డీసీసీ పదవికి పోటాపోటీ

కాంగ్రెస్‌ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ త్వరలో డీసీసీ పదవులు భర్తీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి సందడి

పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి సందడి

మండలంలోని పద్మల్‌పురి కాకో ఆలయానికి ఆదివాసీలు తరలివచ్చి అమ్మవారికి ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

 విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

రాష్ట్రంలో విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి

బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి

బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని పోలీసు అధికారులు తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

మద్యం వ్యాపారుల సిండికేట్‌

మద్యం వ్యాపారుల సిండికేట్‌

రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండరు 2025-27లో భాగంగా జిల్లాలో 32 దుకాణాలకు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

మళ్లీ పెద్దపులి కదలికలు

మళ్లీ పెద్దపులి కదలికలు

వారం రోజుల క్రితం తెలంగాణ- మహారాష్ట్ర సరిహ ద్దు ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి కదిలికలు ఉన్నాయని అటవీ అధికారులు గుర్తించా రు.

బాధితులకు సత్వర న్యాయం జరగాలి

బాధితులకు సత్వర న్యాయం జరగాలి

బాధితులకు సత్వర న్యాయం జరిగే లా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై బోనస్‌ ఎఫెక్ట్‌

ధాన్యం కొనుగోళ్లపై బోనస్‌ ఎఫెక్ట్‌

జిల్లాలో ఖరీఫ్‌ వరి పంట దాదాపు పూర్తి కావొచ్చింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సైతం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రబీ సీజన్‌లో సన్న ధాన్యం బోనస్‌ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో ఈసారి ధాన్యం కొనుగోళ్లపై బోనస్‌ బకాయిల ప్రభావం పడే అవకాశం ఉంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి