జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చె
స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు.
గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సంక్రమిస్తుందని పశువైద్య అధికారులు అంటున్నారు.
జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవ ద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు.
సంపూర్ణత అభియాన్ 2.0 పథకం కింద తిర్యాణి బ్లాక్లో కార్యక్ర మాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కలెక్టర్ కె హరిత సూచించారు.
వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
అప్పటి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాఫర్నగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి, టీఎన్జీవోస్ సభ్యుడు సాబీర్ అహ్మద్ ఖాన్ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్కు ఈ నెల 10వ తేదీన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
పదో తరగతి విద్యార్థులు ఒత్తి డికి గురికాకుండా, భయపడకుండా పరీక్షలు రాయాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.
మంచిర్యాల నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. గురువారం కార్పొరేషన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.