ఒకే ఒక్కసారి పొలాన్ని దున్ని... పక్కనే నీరు పారేలా ఎత్తు మడులు వేసుకుంటే చాలు... 20 ఏళ్ల వరకు దున్నకుండా ఏడాదికి 3 పంటలు పండించొచ్చు. వరి, పత్తితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు.
మునిసిపల్ ఎన్నికలు బల్దియాలకు భలేగా కలిసి వచ్చాయి. ఎన్నికల మాట పక్కన పెడితే నో డ్యూస్ సర్టిఫికెట్ల కోసం బరిలో నిలిచే అభ్యర్థులు బారులు తీరుతున్నారు.
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే క కాంగ్రెస్తోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. విద్యావనరుల కేంద్రాలు, స్కూల్ కాంప్లెక్స్, ఆటలకు సంబంధించినవి సైతం వచ్చాయి.
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ఈ ఏరియాలోని ఆదివాసీలు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ అటవీప్రాంతం కిక్కిరిసిపోయింది. మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా అధికారులు జాతరకు విచ్చేశారు.
వసంత పంచమి సందర్భంగా.. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం సాయంత్రానికే బాసర భక్తులతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వసంత పంచమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యింది.