• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చె

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు.

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు.

గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం

గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం

గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సంక్రమిస్తుందని పశువైద్య అధికారులు అంటున్నారు.

సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత లేదని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవ ద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు.

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకం కింద తిర్యాణి బ్లాక్‌లో కార్యక్ర మాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..

ఇంటి నిర్మాణ అనుమతులపై ఫిర్యాదు

ఇంటి నిర్మాణ అనుమతులపై ఫిర్యాదు

అప్పటి నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి, టీఎన్‌జీవోస్‌ సభ్యుడు సాబీర్‌ అహ్మద్‌ ఖాన్‌ మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌కు ఈ నెల 10వ తేదీన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు

విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు

పదో తరగతి విద్యార్థులు ఒత్తి డికి గురికాకుండా, భయపడకుండా పరీక్షలు రాయాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్‌ ధర్ని మధూకర్‌ అన్నారు. గురువారం కార్పొరేషన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి