ఓటరుకు పల్లె 'పంచాయితీ' పద్మ వ్యూహంలా తయారైంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. సారధులే స్వయంగా పల్లె బాట పడుతూ.. వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంపై గుర్తులతో పాటు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉంటాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థుల పేర్లు, ఫొటోలు బ్యాలెట్ పత్రాలపై కనిపించవు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలంద రూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు.
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనం మంజూరు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్-2 ఆర్వోల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెకటేష్ దోత్రే అన్నారు.
జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో ప్రచారం జోరందుకుంది. నామినేషన్ ఉపసంహకరణ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఆసిఫాబాద్ పట్టణంలో శనివారం అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
అధైర్యపడకుండా స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గొనాలని కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్ అన్నారు. చింతలమానేపల్లి మండలం రన్వెల్లి గ్రామంలో దళం పేరుతో బెదిరింపు ఘటనలో ఆయన విచారణ జరిపారు.
ప్రజలంద రు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాగజ్నగర్ పట్టణంలో శనివారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.