• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

అధికారులు కదిలివచ్చారు..

అధికారులు కదిలివచ్చారు..

మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, మండల అభివృ ద్ధి అధికారి అబ్దుల్‌ హై బుధవారం సందర్శించారు.

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు.

పుర పోరు పిరం

పుర పోరు పిరం

మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బులే ప్రధానం కానున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా లేదా అని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి

బాధితులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి

జిల్లాలోని మహిళలు, యువ తులు, బాలికలు హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు.

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్‌మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిత తెలిపారు.

జిల్లాకో బాలికల వసతి గృహం

జిల్లాకో బాలికల వసతి గృహం

దేశ వ్యాప్తంగా సైన్స్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధినుల కోసం ప్రతీ జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు.

క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలి

క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలి

గ్రామీణ ప్రాంత క్రీడాకారు లు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సూచించారు. స్వామి వివే కానంద జయంతి, సంక్రాంతి పం డుగను పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీలో గెలు పొందిన విజేతలకు ఆదివారం ఆయన బహుమతులను అందజే శారు.

కక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

కక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఫోన్‌ టాపింగ్‌ కేసు పేరుతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలవడం కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

భక్తజన సంద్రం

భక్తజన సంద్రం

మాఘశుద్ధ పౌర్ణమిసందర్భంగా రెబ్బెన మండలం గంగాపూర్‌ శివా రులోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆది వారం నిర్వహించిన జాతరకు భక్తులు పోటెత్తారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి