వాంకిడి మండల కేంద్రలోని శివాలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలు, గుర్తులపై పోటీ చేసిన గెలి చిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రస్తుతం క్యాంపు బాట పట్టారు. ఈ నెల 13న ఫలితాలు విడుదలైన వెంటనే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ సభ్యు లను హుటాహుటిన వివిధ ప్రాంతాలకు క్యాంపు కోసం తరలించాయి.
మహాశివరాత్రి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పలు గోదావరి నదిలోని పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ దేవాలయాల్లోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని వేలాల గ్రామంలోని గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి గుట్టపై దొనలో ఉన్న గట్టు మల్లన్నను దర్శించుకున్నారు.
Shut up.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారంరోజుల పాటు పట్టణాల్లో వాడవాడల మైకుల హోరు, ర్యాలీల జోరుకు సోమవారం సాయంత్రం బ్రేక్ పడింది. పోలింగ్కు 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల్లో దడ మొదలైంది.
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత సూచించారు.
కొమురంభీం జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి..
మునిసిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నేతలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు.
విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పత్ర్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు.