పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని డీఎల్పీవో ధర్మరాణి పేర్కొన్నారు. గురువారం కాన్కూర్, మిట్టపల్లి, ముదిగుంట, నర్వ, వెంకట్రావుపల్లి గ్రామాల్లో స్వచ్ఛ గావ్ సురక్షిత జలవాయు ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు.
అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఫారెస్టు డిప్యూటి రేంజ్ ఆఫీసర్(డీఆర్వో) ఎం. లావణ్య అన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు కలెక్టర్ హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
అడవుల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్లో వాగులు, ఒర్రెలు అనేకం ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని అనుకునో లేక వీటి అవతలి వైపో ఉన్నాయి.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్ పాత్లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల ను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె హరిత సూచించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లను వెంటవెంటనే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పేర్కొన్నారు.