• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలు

ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలు

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున సీఎం రేవంత్‌రెడ్డి నిధులను కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

మండుతున్న ఎండలు.. వాహనాలకు మంటలు

మండుతున్న ఎండలు.. వాహనాలకు మంటలు

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటివేళ బయటకు వెళ్లడానికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. సోమవారం మండలంలోని బూర్గుడలో అరైవ్‌-అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం సిర్పూర్‌(టి) మండలం మేట్‌పల్లి గ్రామంలో దక్షిణ గోండ్వానా గోండు రోజు మొకాసి స్మారక జెండా పూజ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి పాల్గొన్నారు.

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యాలను సాధించాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యాలను సాధించాలి

నీతి ఆయో గ్‌ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్‌ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రబారి రజత్‌ సైని సూచించారు.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు

ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు.

కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్

కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.

భానుడి...భగభగ

భానుడి...భగభగ

భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు.

కొనసాగుతున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె

కొనసాగుతున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె

విద్యుత్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌శాఖ సర్కిల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు చేపడుతున్న సమ్మె దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.

బడుగు, బలహీనవర్గాల  ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి