• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

 రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి

వచ్చే యాసంగి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు.

దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఏకం కావాలి

దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఏకం కావాలి

దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్య్టా వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

విచ్చలవిడిగా మొరం తవ్వకాలు

విచ్చలవిడిగా మొరం తవ్వకాలు

ఎలాంటి అనుమతులు లేకున్నా...అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతూ లక్షలు కొల్లగొడుతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.

రైతుల సంక్షేమం కోసమే కొనుగోలు కేంద్రాలు

రైతుల సంక్షేమం కోసమే కొనుగోలు కేంద్రాలు

ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

: పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని జిల్లా విద్యాధికారి ఎస్‌ యాదయ్య సూచించారు.

ఊపందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

ఊపందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాగజ్‌నగర్‌ పట్టణంలో ఊపందుకున్నాయి.

ఉత్పత్తి సాధన కోసం చర్యలు

ఉత్పత్తి సాధన కోసం చర్యలు

సింగరేణి బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యం ప్రారంభమైనప్పటికీ ఉపరితల గనులపై వర్ష ప్రభావం చూపుతూనే ఉంది.

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు.

పత్తి, వరి కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలి

పత్తి, వరి కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలి

ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రైతులు సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తగుచర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

డీసీసీ అఽధ్యక్ష పదవికి పోటాపోటీ

డీసీసీ అఽధ్యక్ష పదవికి పోటాపోటీ

కాంగ్రెస్‌ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ, ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త వారిపేర్లు తెరపైకి వస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి