వరద పరిస్థితుల దృష్య్టా అధి కార యంత్రాంగం అప్రమత్తంగా ఉం డాలని కలెక్టర్ కుమార్దీపక్ పేర్కొ న్నారు.
ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే ఆటలకు విద్యార్థులు దూరమవుతున్నారు.. ఆసక్తి ఉన్నా ఆడించేవారులేక... సాధన చేయలేక ఉదాసీనంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొంది. ఏళ్లుగా వ్యాయామ అధ్యాపకుల పోస్టులు భర్తీకాక విద్యార్థులు నష్టపోతున్నారు.
యూరియా కొరత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు. సోమవారం పీఏసీఎస్ కార్యాలయంలో రైతుల పక్షాన నిరసన చేపట్టారు.
ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాయలంలో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2025-27 కొత్త మద్యం పాలసీని.. అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏ-4 లిక్కర్ షాపుల జారీకి ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది.
ప్రాణహిత నదికి వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు.
పోడు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన జారీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. గురువారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్బాబు చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
చెన్నూరు/జైపూర్ ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : గణేష్ మండపాల నిర్వహకులు నియమ నిబంధనలు పాటించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో, జైపూర్ ఏసీపీ కా ర్యాలయంలో పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.