మంచిర్యాల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో ఒకప్పుడు కళకళలాడిన సూపర్బజార్లు.. నేడు నిర్వహణ లోపంతో వెలబెలబోతున్నాయి.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠినచర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ అన్నారు.
దండేపల్లి ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని మంచిర్యాల మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
లక్షెట్టిపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలను ప్రోత్సహిం చడం చాలా పెద్ద నేరం అని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కాసమళ్ల సాయికిరణ్ అన్నారు.
జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. మూడురోజులుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి సమస్యలేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు.
భూభారతి దరఖాస్తులతో పాటు, పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి బస్సులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.