• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు

ఇంటర్‌ విద్యార్థులకు వెల్‌కమ్‌ కిట్లు

ఇంటర్‌ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ప్రైవేటుకు ధీటుగా బోధనను మెరుగుపచ్చడమే కాకుండా విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి కృషి చేస్తోంది.

‘ప్రజావాణి’కి వినతుల వెల్లువ

‘ప్రజావాణి’కి వినతుల వెల్లువ

ప్రజవాణిలో వచ్చిన దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ హరిత అన్నా రు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి

రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్‌ లాంటి వ్యాధుల నివారణ కోసం 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

నల్లబ్యాడ్జీలతో సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన

నల్లబ్యాడ్జీలతో సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన

కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఎంఆర్‌సీ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

పల్లెల్లో అభివృద్ధిపై ఆశలు

పల్లెల్లో అభివృద్ధిపై ఆశలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రెండేళ్లుగా ఆలస్యం కావడం, ప్రత్యేకాధికారుల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు.

వన్యప్రాణుల సంతతి పెంచేందుకు కృషిచేయాలి

వన్యప్రాణుల సంతతి పెంచేందుకు కృషిచేయాలి

జిల్లాలోని ప్రతి రేంజ్‌లో వన్యప్రా ణుల సంతతి పెరిగేలా అటవీ శాఖాధికారులు కృషిచేయాలని పీసీసీఎఫ్‌ వైల్డ్‌ వార్డెన్‌ వినయ్‌కుమార్‌ అన్నారు.

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

వైద్యశాలలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.. స్వయంగా చీపురు పట్టి ఊడ్చిన వైనం!

వైద్యశాలలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.. స్వయంగా చీపురు పట్టి ఊడ్చిన వైనం!

పరిశుభ్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం దహెగాం మండలం కేంద్రంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి