• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అంది న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

జిల్లా లో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏటీజీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీబాల దేవి అన్నారు.

సాగునీటి సంఘాలకు పూర్వవైభవం దక్కేనా?

సాగునీటి సంఘాలకు పూర్వవైభవం దక్కేనా?

సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వాటికి పూర్వవైభవం తెస్తామని గత సెప్టెంబరు చివరి వారంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.

యువత హక్కుల కోసం పోరాటం

యువత హక్కుల కోసం పోరాటం

దేశ యువత భవిష్యత్‌తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడు తోందని యువత హక్కుల కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగు ణ అన్నారు.

కష్టపడ్డ వారికి నామినేటెడ్‌ పదవులు

కష్టపడ్డ వారికి నామినేటెడ్‌ పదవులు

ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కష్ట పడి పని చేసే వారికి నామినేటెడ్‌ పదువులు దక్కుతాయని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు.

‘సర్‌’పై అవగాహన కలిగి ఉండాలి

‘సర్‌’పై అవగాహన కలిగి ఉండాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌), ఎన్యూమరేషన్‌ ఫారం, బీఎల్‌వో యాప్‌లపై బూత్‌ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్‌వై జర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

భూపాలపల్లిలో ఉద్రిక్తత.. కవితను అడ్డుకున్న పోలీసులు

భూపాలపల్లిలో ఉద్రిక్తత.. కవితను అడ్డుకున్న పోలీసులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ గని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు గని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హాస్టళ్లు

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హాస్టళ్లు

హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలకు అనుగుణంగానేగాక వర్కింగ్‌ మెన్‌, ఉమెన్‌ హాస్టళ్ల పేరుతో కుప్పలుతెప్పలుగా వసతి గృహాలు పుట్టుకొస్తున్నాయి.

విద్యార్థులను పాఠశాలకు తీసుకురండి

విద్యార్థులను పాఠశాలకు తీసుకురండి

పాఠశాలకు విద్యా ర్థులను తీసుకురావాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న నిర్మాణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు



తాజా వార్తలు

మరిన్ని చదవండి