అంగన్వాడీల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు...నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతిచెందగా.. మరో రైతుకి తీవ్రగాయాలు అయ్యాయి.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.
బక్రీద్ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
వ్యవసాయ సాగులో శాస్ర్తీయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్థి చెందవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా వీరి నియామకం ఊసే లేదు.