• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రకటనలకే పరిమితమా?

ప్రకటనలకే పరిమితమా?

అంగన్‌వాడీల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు...నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.

విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించండి

విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించండి

: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

ఈదురుగాలులతో కూడిన వర్షం

ఈదురుగాలులతో కూడిన వర్షం

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

పుస్తకాలొచ్చాయ్‌...

పుస్తకాలొచ్చాయ్‌...

పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది.

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.

మంచిర్యాలలో పంట కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతుల మృతి..

మంచిర్యాలలో పంట కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతుల మృతి..

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతిచెందగా.. మరో రైతుకి తీవ్రగాయాలు అయ్యాయి.

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.

పశువుల అక్రమ రవాణాపై నిఘా

పశువుల అక్రమ రవాణాపై నిఘా

బక్రీద్‌ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు.

శాస్ర్తీయ వ్యవసాయ సాగుతో అధిక దిగుబడి

శాస్ర్తీయ వ్యవసాయ సాగుతో అధిక దిగుబడి

వ్యవసాయ సాగులో శాస్ర్తీయ విధానాలు అవలంభించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్థి చెందవచ్చని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

ఉన్నట్టా....లేనట్టా....?

ఉన్నట్టా....లేనట్టా....?

గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా వీరి నియామకం ఊసే లేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి