• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలి

ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలి

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలంద రూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు.

ఈఎస్‌ఐ  భవన నిర్మాణానికి కృషి

ఈఎస్‌ఐ భవన నిర్మాణానికి కృషి

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి నూతన భవనం మంజూరు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్‌-2 ఆర్‌వోల పాత్ర కీలకం

పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్‌-2 ఆర్‌వోల పాత్ర కీలకం

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్‌-2 ఆర్‌వోల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెకటేష్‌ దోత్రే అన్నారు.

పల్లెల్లో ఎన్నికల కోలాహలం

పల్లెల్లో ఎన్నికల కోలాహలం

జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో ప్రచారం జోరందుకుంది. నామినేషన్‌ ఉపసంహకరణ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు.

అంబేద్కర్‌ ఆశయాలను ప్రతీ ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలి

అంబేద్కర్‌ ఆశయాలను ప్రతీ ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలి

ఆసిఫాబాద్‌ పట్టణంలో శనివారం అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

 పంచాయతీ ఎన్నికలో స్వేచ్ఛగా పాల్గొనాలి

పంచాయతీ ఎన్నికలో స్వేచ్ఛగా పాల్గొనాలి

అధైర్యపడకుండా స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గొనాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌ అన్నారు. చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి గ్రామంలో దళం పేరుతో బెదిరింపు ఘటనలో ఆయన విచారణ జరిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి

ప్రజలంద రు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

పటిష్ట నిఘా

పటిష్ట నిఘా

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

బాల్య వివాహాల నియంత్రణకు కృషి

బాల్య వివాహాల నియంత్రణకు కృషి

జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నియంత్రణే లక్ష్యంగా బాల్య వివాహ ముక్త్‌ భారత్‌ వంద రోజుల ప్రత్యేక కార్యమ్రాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి డాక్టర్‌ భాస్కర్‌ తెలిపారు.

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి