• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ఆన్‌లైన్‌ మందుల అమ్మకాలను నియంత్రించాలి

ఆన్‌లైన్‌ మందుల అమ్మకాలను నియంత్రించాలి

ఆన్‌లైన్‌ మందుల అమ్మకాలపై నియంత్రణ చేపట్టాలని మంచిర్యాల డిస్ర్టిక్ట్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు పేర్కొన్నారు.

ధాన్యం బస్తాలు తరలించాలని రైతుల ధర్నా

ధాన్యం బస్తాలు తరలించాలని రైతుల ధర్నా

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గొల్లపల్లి రైతులు బుధవారం ధర్నాకు దిగారు. బస్తాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బైఠాయించారు.

దాహం తీరేదెలా?

దాహం తీరేదెలా?

ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరు దొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి.

ఆదాయం ఉన్నా... సౌకర్యాలు సున్నా

ఆదాయం ఉన్నా... సౌకర్యాలు సున్నా

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారులకు సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది. తైబజార్‌ టెండరులో మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నా వసతుల కల్పించటం లేదని పలువురు పేర్కొంటున్నారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

రాష్ట్రంలో వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

రాతి కొండలపై రాచనగరం

రాతి కొండలపై రాచనగరం

నిర్మల్‌... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.

పంట మార్పిడి జరిగేనా?

పంట మార్పిడి జరిగేనా?

జిల్లావ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో పప్పు దినుసులు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు ఏటేటా తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎండ ప్రచండం...

ఎండ ప్రచండం...

భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

కాగజ్‌నగర్‌ మండలంలో లోవోల్టేజీ సమస్యను తీర్చేందుకు కొత్తగా మూడు 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీ్‌ష్‌ బాబు తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి