• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

 వేసవి దుక్కులతో లాభాలు మెండు

వేసవి దుక్కులతో లాభాలు మెండు

వేసవిలో దుక్కులు దున్నడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడ, పీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు లోతుగా వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. సాగుకు ముందస్తు ప్రణాళిక అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిల వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరిం చాలని అదనపు కల్టెర్‌ డేవిడ్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం

జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. మహిళలు, యువతులు ఎటువంటి హింసకు గురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ప్రతీ ఒక్కరు ఆరోగ్య చిట్కాలు పాటించాలి

ప్రతీ ఒక్కరు ఆరోగ్య చిట్కాలు పాటించాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య చిట్కాలు పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు.

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

గోదావరి పుష్కరాలకు సన్నద్ధం

గోదావరి పుష్కరాలకు సన్నద్ధం

గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది.

ఘనంగా ఈస్టర్‌  వేడుకలు

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

దండేపల్లి మండలంలోని పలు గ్రామాలో ఆదివారం ఈస్టర్‌ డే వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి  కృషి

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి

దేశ ప్రగతితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి