Home » Sports » Cricket News
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ 64 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మోయిసెస్ హెన్రిక్స్.. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో సంచలన ప్రదర్శనతో హెన్రిక్ అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయగా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్థాన్తో హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో అతడు అర్ధ సెంచరీ చేయడంతో సచిన్ రికార్డును సమం చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ భారత్పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. స్థానికంగా భారత కాన్సులేట్ నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అతడు పాల్గొన్నాడు...
దులీప్ ట్రోఫీ ఫైనల్ను బెంగళూరులోకాక చెన్నైలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా వెల్లడించాడు..
టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే...
శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్లు పోరాడినా.. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (4/76, 6/55) పది వికెట్ల మాయాజాలంతో టీమిండియాకు 600వ టెస్ట్లో అద్భుత విజయాన్ని అందించాడు...
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిడింయా గెలిచింది.