• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

పడిక్కళ్‌ ‘డబుల్‌’

పడిక్కళ్‌ ‘డబుల్‌’

కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (232) ద్విశతకంతో, రవిచంద్రన్‌ స్మరణ్‌ (121 బ్యాటింగ్‌) సెంచరీతో కదం తొక్కడంతో ఉత్తరాఖండ్‌తో రంజీట్రోఫీ సెమీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో...

వార్‌  వన్‌సైడ్‌

వార్‌ వన్‌సైడ్‌

సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు జతగా బౌలింగ్‌ విభాగం దుమ్ము రేపడంతో...

పోటెత్తిన అభిమానం

పోటెత్తిన అభిమానం

టోర్నమెంట్‌ ఏదైనా సరే.. భారత్‌, పాకిస్థాన్‌ పోరుకు ఉండే క్రేజే వేరు. అందులోనూ విశ్వక్‌పలో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ అంటే.. క్రికెట్‌ ఫీవర్‌ మరింత హీటెక్కెడం ఖాయం. ఇప్పుడు టీ20 ప్రపంచక్‌పలోనూ...

అమెరికా.. గెలిచి నిలిచింది!

అమెరికా.. గెలిచి నిలిచింది!

సూపర్‌-8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్‌ కృష్ణమూర్తి (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్‌), కెప్టెన్‌ మోనంక్‌ పటేల్‌...

సూపర్‌-8కు విండీస్‌

సూపర్‌-8కు విండీస్‌

రెండుసార్లు చాంపియన్‌ వెస్టిండీస్‌ టీ20 ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తోంది. గ్రూప్‌-సిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ను 9 వికెట్లతో చిత్తుచేసి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు...

అదరగొట్టిన  అరుంధతి, శ్రీచరణి

అదరగొట్టిన అరుంధతి, శ్రీచరణి

భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల...

మనమ్మాయిలు పాక్‌ను పడగొట్టారు

మనమ్మాయిలు పాక్‌ను పడగొట్టారు

టీ20 ప్రపంచక్‌పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్‌ అమ్మాయిలు కూడా పాక్‌ పని పట్టారు. మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌...

రాహుల్‌, పడిక్కళ్‌ సెంచరీలు

రాహుల్‌, పడిక్కళ్‌ సెంచరీలు

ఉత్తరాఖండ్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టులో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (141), దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (148 నాటౌట్‌)...

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.

 భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి