Home » Sports » Cricket News
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ జట్టు ప్రధాన కోచ్ పదవికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో..
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో తనదైన మార్క్ను చూపించాడు. విభిన్నమైన షాట్లతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన తనయుడు తండ్రిని తలపించేలా బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై ధ్రువ్ జురెల్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట చివర్లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. కోపంతో లంక బ్యాటర్ గ్లౌజులను విసిరేశాడు.
శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోతో జరిగిన వివాదం విషయంలో యశస్వి జైస్వాల్ పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బ్లోగే కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలకు జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ఆ జట్టు పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ అరుదైన రికార్డు సాధించాడు. 140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టిన తొలి ఎడమచేతి వాటం పేసర్గా నిలిచాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్కు భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. అయితే అతడి గైర్హాజరీపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు.