Home » Sports » Cricket News
ఐపీఎల్-19 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయాలతో ముగించింది. ఆదివారం సా యంత్రమే ముంబై ఇండియన్స్ను రాజస్థాన్ రాయ ల్స్ ఓడించి ప్లేఆ్ఫ్సకు చేరడంతో....
కర్ణాటక మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్ అక్షయ్ మైదానంలో గుండెపోటుతో మరణించాడు. ఆదివారం జరిగిన...
లఖ్నవూ సూపర్ జెయింట్స్ తరపున సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. పంజాబ్తో...
లఖ్నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఏకనా స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సమయంలో ఛీర్లీడర్స్ పట్ల ప్రేక్షకుల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో యువ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మైదానంలో కుమారుడిని చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో యువ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.
ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం.. గ్రామీణ ప్రాంతాల క్రికెటర్ల సత్తాకు వేదికగా నిలవడమే లక్ష్యంగా ఆరంభంకానున్న తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ (టీజీ20)లో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఖరారయ్యాయి.
ఐపీఎల్ 2026 సీజన్ను లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
ఐపీఎల్ 2026 సీజన్ను లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ పరాజయం పాలైంది. అయితే లఖ్నవూ బౌలర్...
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్మురేపాడు. ఆ తర్వాత భారత అండర్19 జట్టు తరఫున వరల్డ్కప్ 2025లో సత్తా చాటాడు. తాజాగా..