• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

బోణీ కొడతారా?

బోణీ కొడతారా?

జట్టు ఎంపికలో డైలమా.. పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరు మార్చుకోవడంలో వైఫల్యం.. వెరసి ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేకపోయింది....

సిరీస్‌ విండీస్‌ వశం

సిరీస్‌ విండీస్‌ వశం

గడచిన 23 ఏళ్లలో శ్రీలంకపై వెస్టిండీస్‌ తొలిసారి సిరీస్‌ విజయంతో అదరగొట్టింది. లంకతో రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్ట్‌ల...

ప్రతికా స్థానంలో ప్రియ

ప్రతికా స్థానంలో ప్రియ

ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే చారిత్రక టెస్టులో తలపడే భారత జట్టులో...

'దాదా'కు పుట్టినరోజు కానుక.. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో సౌరభ్ గంగూలీకి చోటు!

'దాదా'కు పుట్టినరోజు కానుక.. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో సౌరభ్ గంగూలీకి చోటు!

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి పుట్టినరోజు వేళ అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిష్ఠాత్మక 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు కల్పించింది.

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

ఐసీసీ పాలకమండలిలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ‘అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ల’ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ఎదురైంది.

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా రైజింగ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ పేస‌ర్ అశోక్ శ‌ర్మ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్తర్ ప్రపంచ రికార్డును బ‌ద్దలు కొడుతానంటూ శపథం చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 161.3 కి.మీ వేగంతో అక్తర్ విసిరిన బంతి రికార్డు ఇప్పటికీ అతడి పేరిటనే ఉంది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానాల్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానాల్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ

పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్ అప్‌డేట్‌లో భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ అగ్ర స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు

ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ పరాజయంపై మాజీ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్ స్పందించారు.

విఫలమైనప్పటికీ జట్టులో మార్పులు వద్దు: అనిల్ కుంబ్లే

విఫలమైనప్పటికీ జట్టులో మార్పులు వద్దు: అనిల్ కుంబ్లే

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మూడో టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌ సేన 125 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కుప్పకూలారు

కుప్పకూలారు

టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ ప్రదర్శన మ్యాచ్‌ మ్యాచ్‌కూ మరింత తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే పసికూన ఐర్లాండ్‌ చేతిలో సిరీస్‌ కోల్పోగా.. ఇంగ్లండ్‌ చేతిలో వరుసగా రెండో ఓటమిని....



తాజా వార్తలు

మరిన్ని చదవండి