Home » Sports » Cricket News
టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి అనూహ్యంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఓ శుభవార్త. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో సూపర్-8కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. పసికూన నమీబియాపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ జట్టు విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆలోచన విధానం మారి.. సింగిల్స్ తీయడానికి ప్రయత్నం చేయాలని సూచించాడు.
శివం దూబే (31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 66) అర్ధ శతకంతోపాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/14) రాణించడంతో.. గ్రూప్ దశను భారత్ అజేయంగా ముగించింది....
జమ్మూ కశ్మీర్ జట్టు 67 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. రెండుసార్లు చాంపియన్ బెంగాల్ను సెమీఫైనల్లో ఆరు వికెట్లతో చిత్తుచేసింది. చివరిగా 2013-14 సీజన్లో...
పాకిస్థాన్ హాకీ జట్టు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. హాకీ ప్రొ లీగ్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ ఆటగాళ్లు.. అక్కడ తమకు కనీస సౌకర్యాలు...
టీ20 ప్రపంచక్ప గ్రూప్ దశను దక్షిణాఫ్రికా ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న సఫారీలు..
తదుపరి (2028) టీ20 వరల్డ్ కప్లో నేరుగా ప్రవేశం పొందిన జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ప్రస్తుత ప్రపంచ కప్లో సూపర్-8కు...
రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్లో జమ్మూకశ్మీర్ జట్టు బెంగాల్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా పాకిస్థాన్.. తన చివరి లీగ్ మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఇవాళ(బుధవారం) కొలంబో వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.