Home » Sports » Cricket News
విల్ పకోవ్స్కీ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్. 28 ఏళ్ల అతడు 2021లో సిడ్నీలో భారత్పై ఆస్ట్రేలియా తరఫున ఒకే ఒక టెస్ట్ ఆడాడు. కేవలం 27 సంవత్సరాల వయస్సులో గత ఏడాది ఏప్రిల్లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.
దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు మేనేజర్గా ఆంధ్ర మాజీ క్రికెటర్ కె.నాగ గంగాధర్, ప్రధాన కోచ్గా విక్రమ్ వర్మ నియమితులయ్యారు. గంగాధర్ స్వస్థలం పిఠాపురం కాగా, విక్రమ్ విశాఖపట్నంకు చెందిన వారు.
నార్త్జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్స్లో వెస్ట్జోన్పై 52 పరుగుల తేడాతో గెలిచింది.
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా తన నెంబర్వన్ స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఎవరినైనా ఆశ్చర్యపరిచేలా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. గంభీర్ కోచింగ్ శైలిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ ఈవెంట్లో కలిశారు. ఈ క్రమంలో వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు ఫార్మాట్లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా డీఆర్ఎస్ విషయంలోనే కావడం గమనార్హం.
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు భారత్ ఆధిపత్యం చూపగా.. మూడో రోజు మంగళవారం మాత్రం ఆతిథ్య లంక బ్యాటర్లు...
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సోమవారం రెండో రోజు ఆట చివరి బంతికి...
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్సకే), ధోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి....