Home » Sports » Cricket News
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పురుషుల తొట్టతొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన 142 ఏళ్ల తర్వాత.. మొట్టమొదటిసారిగా మహిళల టెస్ట్కు లార్డ్...
ఐర్లాండ్తోనే కాదు.. ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లోనూ మనోళ్ల తీరు మారలేదు. కెప్టెన్ శ్రేయాస్ (49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో...
టీజీ20లో ఓటమన్నదే లేకుండా అజేయంగా దూసుకెళ్తున్న హైదరాబాద్ ఈ-చాంపియన్స్ జట్టు జోరుకు బ్రేక్ పడింది. గురువారం జరిగిన క్వాలిఫయర్ 1లో...
మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అన్నారు. ఆరేళ్ల కాలంలో తమకు 7 టెస్ట్ మ్యాచ్లే నిర్వహించారని, ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్లు ఆడిందని గుర్తుచేశారు.
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం ఇంగ్లండ్తో నాల్గో టీ20 పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిరీస్ను కాపాడుకునేందుకు తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి మద్దతుగా నిలిచింది.
భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ బౌలర్తో గ్లోస్టర్షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్పై తరచూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే అతడి వ్యాఖ్యలపై ఈ హర్యానా హరికేన్ స్పందించింది. ద్వేషం వద్దు.. సంతోషంగా ఉందామంటూ హితవు పలికాడు.
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు.
జట్టు ఎంపికలో డైలమా.. పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరు మార్చుకోవడంలో వైఫల్యం.. వెరసి ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేకపోయింది....