Home » Sports » Cricket News
ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో..
శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు?
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో.. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్లో లేరని..
ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నైకి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై..
అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీడాభిమానుల అంచనాలకు తగినట్టు ఈసారి భారీ విధ్వంసం సృష్టించలేకపోయింది కానీ..
ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో...
టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. నిజానికి.. హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై ఊచకోత కోస్తుందని, 200కి మించి భారీ స్కోర్ చేస్తుందని...