• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్‌

పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్‌

భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు

పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు

టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన పురస్కారం లభించింది. ఫిబ్రవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

కోల్‌‘కథ’ మారితేనే..

కోల్‌‘కథ’ మారితేనే..

‘అంగట్లో అన్నీ ఉన్నా..’ అన్నట్టుగా ఉంది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు పరిస్థితి. పరుగుల సునామీ సృష్టించగల హిట్టర్లకు కొదవలేదు. పైగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు...

ఖాళీ స్టేడియాల్లో పాక్‌ లీగ్‌

ఖాళీ స్టేడియాల్లో పాక్‌ లీగ్‌

ఓవైపు అంతర్జాతీయ ఆటగాళ్లంతా ఐపీఎల్‌ వైపు మొగ్గు చూపుతుండగా.. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో కీలక మార్పులు చేశారు..

రాజస్థాన్‌కు షనక

రాజస్థాన్‌కు షనక

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక గుడ్‌ బై చెప్పాడు....

దక్షిణాఫ్రికా ఆశలు సజీవం

దక్షిణాఫ్రికా ఆశలు సజీవం

స్పిన్నర్లు ప్రనేలన్‌ సుబ్రాయన్‌ (2/13), కేశవ్‌ మహరాజ్‌ (2/22) కీలక సమయాల్లో రాణించిన వేళ న్యూజిలాండ్‌తో జరిగిన...

రూమర్లకు విరాట్‌ చెక్‌..

రూమర్లకు విరాట్‌ చెక్‌..

ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో జీవిస్తున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తనపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టాడు...

భారత్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ

భారత్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ

వచ్చే ఏడాది బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి భార త్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించిన...

ఆర్సీబీ మాజీ ప్లేయర్ విధ్వంసం.. 69 బంతుల్లో 195 పరుగులు

ఆర్సీబీ మాజీ ప్లేయర్ విధ్వంసం.. 69 బంతుల్లో 195 పరుగులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో అజేయంగా 195 పరుగులు చేశాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి