Home » Sports » Cricket News
రెండో టెస్ట్లో ఇంగ్లండ్ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరింది. భారత్, శ్రీలంక 'ఎ' జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా రేపు ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు రిషభ్ పంత్. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అతడిని లఖ్నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. అయితే తాజాగా అతడి జీతంలో భారీగా కోత పడనున్నట్లు సమాచారం.
ఫుట్బాల్ ప్రపంచకప్2026లో మొరాకో జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సి లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత పోరులో మొరాకో 1-0 తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది.
సంపూర్ణ ఆధిపత్యంతో ఇప్పటికే సిరీ్సను చేజిక్కించుకున్న భారత్..అదే జోరుతో మూడో వన్డేనూ సొంతం చేసుకోవడం ద్వారా క్లీన్స్వీ్ప చేయాలని తహతహలాడుతోంది. ఈక్రమంలో...
యువరాజ్ సింగ్ మరోసారి ఐపీఎల్లోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్ అవతారమెత్తనున్నాడు...
హైదరాబాద్ క్రికెట్ సంఘంపై తెలంగాణ క్రికెట్ సంఘం చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో దర్యా ప్తు పూర్తి చేయాలని...
శ్రీలంక ‘ఎ’ జట్టు ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించి భారత్తో అమీతుమీకి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో...