• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

విదేశీ జట్లు.. దేశీ మూలాలు

విదేశీ జట్లు.. దేశీ మూలాలు

భారత క్రికెట్‌ క్రేజ్‌ ఖండాలు దాటింది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం మనోళ్లు బయటిదేశాలకు వెళ్లినా తమ క్రికెట్‌ మూలాలను మాత్రం మరవడం లేదు. ఈ క్రమంలో అనేక దేశాల జట్లలో...

ఢిల్లీ.. వచ్చిందిమళ్లీ

ఢిల్లీ.. వచ్చిందిమళ్లీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. బౌలర్లకు తోడు టాపార్డర్‌ చెలరేగడంతో వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది...

పీసీబీపై చర్యలు

పీసీబీపై చర్యలు

ప్రపంచకప్‌లో ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసినందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ప్రసారకర్త జియో స్టార్‌ కోర్టుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు...

ఆసీస్‌పై గెలుపు.. ఇంగ్లండ్‌ ఫైనల్‌కు

ఆసీస్‌పై గెలుపు.. ఇంగ్లండ్‌ ఫైనల్‌కు

కెప్టెన్‌ థామస్‌ ర్యూ (110) శతకంతోపాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. ఇంగ్లండ్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు...

బ్యాట్‌ పట్టుకోవడం రాని వారికి క్రికెట్‌ సంఘాల్లో సభ్యత్వమా?

బ్యాట్‌ పట్టుకోవడం రాని వారికి క్రికెట్‌ సంఘాల్లో సభ్యత్వమా?

ఆటల గురించి ఏమాత్రం తెలియని వారు క్రీడా సంఘాలను పాలించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని...

జగన్‌మోహన్‌ రావుపై వేటు

జగన్‌మోహన్‌ రావుపై వేటు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌ రావును తొలగిస్తూ అంబుడ్స్‌మన్‌ సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు...

భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఏమౌతుందంటే..? ఐసీసీ నిబంధనలు ఇవే..

భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఏమౌతుందంటే..? ఐసీసీ నిబంధనలు ఇవే..

టీ20 ప్రపంచ కప్-2026 మెగా టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీలోని కొన్ని నిబంధనలు పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇవ్వనున్నాయి.

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ట్రోఫీకే తలమానికమైన ఈ సమరంపై విశ్వవ్యాప్తంగా ఫైనల్‌కు మించిన ఆసక్తి ఏర్పడుతుంది...

మాకు మరో మార్గం లేదు

మాకు మరో మార్గం లేదు

భారత్‌తో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నోరు మెదపడంలేదు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని...

 పాక్‌పై చర్యలు తీసుకోవాలి

పాక్‌పై చర్యలు తీసుకోవాలి

పాకిస్థాన్‌ యూటర్న్‌ తీసుకుంటుందని తాను ఊహించానని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ చెప్పాడు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్‌పై న్యాయపరమైన చర్యలు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి