Home » Sports » Cricket News
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప తీపి జ్ఞాపకమని, ప్రస్తుతం తనకు ఎలాంటి నిరాశా లేదా బాధ లేదని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పాడ్కాస్ట్ కార్యక్రమంలో భువి పాల్గొన్నాడు.
మహిళల ఆసియా కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్ప్రీత్ కౌర్నే కెప్టెన్గా కొనసాగించింది.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్లో అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు.
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మ్యాచ్ ఏదైనా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య ఓ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టుకు మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించడంతో రూట్ మరోసారి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు.
భారత జట్టు ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్నెస్ పరీక్షలో సఫలమయ్యాడు. దాంతో ఈనెలలో శ్రీలంకతో జరిగే రెండు..
భారత టెస్టు క్రికెట్కు వన్నె తెచ్చిన సీనియర్ ఆటగాడు అజింక్యా రహానె ఆటకు వీడ్కోలు పలికాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొంటున్నట్టు...
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు ప్రధాన కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించనున్నాడు...
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన దేశమని, భారత్ తప్పకుండా తమ దేశానికి వస్తుందనే నమ్మకం ఉందని ఇక్భాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.