• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

తండ్రైన టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్

తండ్రైన టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని భార్య దేవిశా శెట్టి ఇవాళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం)మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ఏకనా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే వేదికను బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఈనెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందించారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి దేవజిత్‌ సైకియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు.

విమానంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన చాహల్!

విమానంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన చాహల్!

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్లేయర్ యజ్వేంద్ర చాహల్ వివాదంలో చిక్కుకున్నాడు.

తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్

తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. పూణే సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి భార్య రియా అంకోలా తెలిపింది.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ-2027కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

టాప్‌ లేపిన రైజర్స్‌

టాప్‌ లేపిన రైజర్స్‌

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. టాప్‌నకు దూసుకెళ్లింది. క్లాసెన్‌ ...

అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌

అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌

అహ్మదాబాద్‌ వరుసగా రెండో సంవత్సరమూ ఐపీఎల్‌ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు తుదిపోరుతోపాటు ప్లేఆఫ్స్‌ వేదికలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది....

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం కొనసాగుతుంది..

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం కొనసాగుతుంది..

పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రీడల ఈవెంట్లపై గతేడాది విధించిన నిషేధం కొనసాగుతుందని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది...



తాజా వార్తలు

మరిన్ని చదవండి