బావిలో పడ్డ ఏనుగును ఒడిశాలోని అటవీ శాఖ అధికారులు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు సంబందించిన వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఓ విమానం రన్వేలో ఆగి ఉంది. ఈ క్రమంలో కాక్పిట్లో కూర్చున్న మహిళా పైలట్.. ఉన్నట్టుండి కిటికీ డోర్ను తెరిచింది. తర్వాత చేతులు బయటికి చాచి.. ప్రయాణికులను స్వాగతిస్తుంది. ఆ వెంటనే..
మన జీవితంలో తల్లి, సోదరి, భార్య, స్నేహితురాలు లేదా సహోద్యోగి వంటి మహిళలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇవ్వగల కొన్ని మంచి గిఫ్ట్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ వ్యక్తి. తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్మెంట్ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో..
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
గుజరాత్లోని వడోదరలో హోలీ పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండుతుండడంతో రోడ్డుపై జనాల రద్దీ తక్కువైంది. కనీసం పాదచారులు కూడా కనిపించలేదు. అయితే ఈ సమయంలో అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఇతర ఉద్యోగులను తొలగించాక తనకు జీతం పెంచుతానన్న సంస్థ ఆఫర్ను స్వీకరించలేకపోయానని ఫిన్టెక్ సంస్థ బ్లాక్కు చెందిన ఓ మాజీ ఉద్యోగి నెట్టింట పోస్టు పెట్టారు. చివరకు తానూ సంస్థను వీడానని చెప్పారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల వీడియోను ప్రచారం కోసం వాడుకుంటున్న ఓ రెస్టారెంట్ ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
రన్నింగ్ రైల్లో డోర్ దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడి స్నేహితుడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే రీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు రైలు డోర్ దగ్గర నిలబడి స్టైలిష్గా పోజ్ ఇస్తూ..