మన దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో విశ్రాంతీ అంతే ముఖ్యం. ‘ఎంతసేప’ని కాదు... ‘ఎలా’ నిద్రపోయామన్నదే కీలకమంటున్నాయి తాజా పరిశోధనలు.
ఛత్తీస్గఢ్లో ఓ విచిత్ర వివాహం జరిగింది. సాధారణంగా కల్యాణ మండపానికి వరుడు ఊరేగింపుగా వస్తాడు. పెళ్లి తర్వాత అప్పగింతల్లో వధువు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఊరేగింపుతో కల్యాణ మండపానికి వచ్చిన వధువు పెళ్లి తర్వాత వరుడిని తనతో పాటు తీసుకెళ్లింది.
హైదరాబాద్లోని ఓ సొసైటీ ముందు కాపలా ఉండే ఆ నైట్ సెక్యూరిటీ గార్డ్ దోమల బెడద తట్టుకోలేక దోమ తెరను కప్పుకున్నాడు. సురాజ్ కుమార్ బౌధ్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా చల్లని వాతావరణానికి పేరుగాంచిన బెంగళూరు కూడా ఎండలతో ఠారెత్తిపోతోంది. ఇటీవల ఒక మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరికీ షాకిస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో మాటిమాటికీ రసగుల్లా తింటున్నాడనే కారణంతో 11 ఏళ్ల బాలుడిని వేడి తందూరీ పొయ్యిలోకి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 15వ తేదీన 11 ఏళ్ల అమర్ అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు.
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతి కనిపించకుండా పోవటం మిస్టరీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏప్రిల్ 16న అర్ధరాత్రి నాగ్పూర్లోని ఎస్కే బార్లో మద్యం తాగేందుకు కొంతమంది యువకులు వచ్చారు. బార్ మూసే సమయం కావడంతో మేనేజర్, సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే..
గురువారం జల్పాయ్గురిలో మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో మమతాను భయపెట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అది కూడా ఓ అభిమాని కారణంగా మమతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఓ యువకుడు ప్రాణాలకు తెగించాడు. ఏకంగా తన బైకుతో రైలును లాగడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది.
చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్జౌ నగరంలోని ఒక రెస్టారెంట్లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.