ఉదయ్పుర్లో ఇటీవల అట్టహాసంగా జరిగిన ఓ ఎన్నారై కుమార్తె వివాహానికి అమెరికన్ హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు వచ్చేందుకు ఆమె తీసుకున్న ప్యాకేజీయే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దీని గురించే అందరూ చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
జీవితాంతం కష్టపడి సంపాదించిన రూ.1.2 కోట్లు మొత్తాన్ని ఎఫ్డీల్లో పెట్టిన ఓ పెద్దాయన చాలా తప్పు చేశారని ఓ సీఏ నెట్టింట పోస్టు పెట్టారు. ఇది ఎంత ప్రమాదమో వివరించాక ఆయన పెట్టుబడుల పోర్టుఫోలియోను భవిష్యత్తు అవసరాలకు అనుగూణంగా మార్చినట్టు తెలిపార. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
30 ఏళ్ల కాలవ్యవధిపై గృహ రుణం తీసుకున్న తన స్నేహితుడు ఎలాంటి కష్టాలు పడుతున్నాడో చెబుతూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అతడి అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
పూరీ జగన్నాథ్ ఆలయం ముందు ఓ అద్భుతం జరిగింది. తండ్రి ప్రార్థనలతో కోమాలతో ఉన్న బాలుడు కళ్లు తెరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అదంతా దేవుడి లీల అంటున్నారు.
తాజాగా గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ను ఉపయోగించి బెంగళూరుకు చెందిన ఓ టెక్ నిపుణుడు అచ్చుగుద్దినట్టు, నిజమైన వాటిలాగే కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఓ వృద్ధురాలు అంత్యక్రియలకు కొద్దిసేపు ముందు కళ్లు తెరిచింది. శవ పేటికలో అటు, ఇటు కదలసాగింది. ఈ సంఘటన థాయ్లాండ్లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పెద్దవారితో పాటు పిల్లలు కలిసి పార్క్లో చెత్తాచెదారం కవర్లలోకి ఎత్తేస్తుంటారు. ఆ పార్క్లో మొక్కల చుట్టూ ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, ఇనుప వస్తువులు పడి ఉంటాయి. అయితే ఇదే చిత్రంలో ఓ కుందేలు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
కొందరు వ్యక్తులు అనుకోకుండా చేసే తప్పులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ మేస్త్రి చేసిన పనికి సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా వారిలో కొందరు విద్యార్థులు చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. పరీక్షకు ప్రిపేర్ కాని వారంతా.. ఎలాగైనా కాపీ కొట్టి పాస్ కావాలని ఫిక్స్ అయ్యారు. అయితే..