ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఆఫీసుల్లో సంప్రదాయ వస్త్రధారణకు అనుమతిస్తే ఎలా ఉంటుందో? అంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పెట్టిన పోస్టు ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఓ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హఠాత్తుగా అతని షర్టులోకి కోబ్రా దూరింది. దీంతో అతడు భయంతో వణికిపోయాడు. కొంతమంది అక్కడికి చేరుకుని అతడికి ధైర్యం చెప్పి నెమ్మిదిగా కోబ్రాను బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది..
రన్నింగ్ బస్సులో ఓ యువకుడు ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించాడు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురైంది. తోటి ప్రయాణికులు, బస్ డ్రైవర్ సాయంతో అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పింది.
గుజరాత్లోని వల్సాద్లో భారీ వర్షాలకు నివాస సముదాయాలు నీట మునిగాయి. ఓ వ్యక్తి తన ఇంటి బయట వరద నీటిలో నిలబడి ఉన్న వీడియో వైరల్ అయింది. ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆ వీడియో చూస్తే తెలుస్తోంది..
నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వేల మంది విద్యార్థులు ఆ నిరసనల్లో పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లలేకపోయిన వారు విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తున్నారు.
ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ వర్ష గైక్వాడ్ షేర్ చేసిన వీడియోపై ముంబై పోలీస్ శాఖ స్పందించింది. నీట్ పేపర్ లీక్ అంశంపై ముంబైలోని దాదర్లో చేపట్టిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్ అధికారి యువతితో తప్పుగా ప్రవర్తించాడంటూ ఆమె పెట్టిన ఆ పోస్టును పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇదే డిమాండ్తో పలువురు ఆందోళనకారులు సినిమా పాట పాడి.. శాంతియుతంగా తమ నిరసన తెలిపారు.
వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల్లోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఉత్తరాఖండ్ పోలీసులు హెచ్చరించారు. వైరల్ వీడియోను ఉదాహరణగా చూపిస్తూ ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేశారు..
హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్తాష్ చౌదరీ అనే వ్యక్తి గంటలో 847 పుష్అప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. అది కూడా నడుపై 27.21 కిలోల బరువును ఉంచుకుని 847 పుష్అప్స్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై వంటి మహానగరాల్లో సొంత ఇల్లు ఉంటే కోటీశ్వరుడి కిందే లెక్క. ఈ నగరాల్లో ఇళ్ల ధరలు అలా ఇలా కాదు ఓ రేంజ్లో ఉంటాయి.