• Home » National

జాతీయం

స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని

స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్

సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్

చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జిలో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో ప్రముఖ నటి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. త్రిష తన తల్లితో కలిసి ఈ వేడుకలకు వచ్చారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చొన్న ఆమె.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె కూర్చొన్నారు.

ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం..

ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం..

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ

ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.

పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన భారతావని

పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన భారతావని

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాబైంది. శనివారం పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో వేడుకలకు సర్వం సిద్ధమైంది.

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

రాజకీయ యుద్ధాలకు కోర్టులా?

రాజకీయ యుద్ధాలకు కోర్టులా?

రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్‌, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని..

రాహుల్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రాహుల్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ..

13 వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి వీరేందర్‌ బసోయాను అప్పగించిన యూఏఈ

13 వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి వీరేందర్‌ బసోయాను అప్పగించిన యూఏఈ

అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో మోస్ట్‌ వాంటెడ్‌, డ్రగ్‌ మాఫియా సూత్రధారి వీరేందర్‌ సింగ్‌ బసోయాను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు.

హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!

హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. నాకు దెయ్యం కనిపించింది అని ఒకరంటే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి