ప్రత్యేక, సమగ్ర ఓటరు జాబితా (సర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు భారత ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్కుమార్పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది...
ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుదలపై చర్చలు ఊపందుకుంటున్న వేళ.. కొత్త సైబర్ మోసం ఒకటి బయట పడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా...
ముంబైలో శనివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ములుంద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో లైన్-4కు సంబంధించిన పిల్లర్ భాగం ఒక్కసారిగా కింద వెళ్తున్న...
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ ‘ఆఖరి’గా వేసిన పెయింటింగ్గా భావిస్తున్న చిత్రం.. యాజమాన్య వివాదంలో చిక్కుకుంది. 19వ శతాబ్దానికి చెందిన రవివర్మ వేసిన...
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహణకు న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ సమ్మిట్ భారత్ మండపంలో...
చెల్లుబాటు అయ్యే ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్(ఏఆర్సీ)లేకుండా విమాన సర్వీసులు నడిపినందుకు డీజీసీఏ ఎయిర్ ఇండియాపై రూ.కోటి ఫైన్ విధించింది. ఈ లోపాల...
బీజేపీ, ఆర్ఎ్సఎస్ కలిసి భారత్ను మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు....
10 నెలల ఓ చిన్నారి.. తాను చనిపోతూ, తన అవయవాల ద్వారా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్గఢ్లోని ధమ్తారి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో నలుగురు కమాండోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అది ఒక ఫేక్ మీటింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.