నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీషా మంధారేకు కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సూపర్స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో సీఎన్జీ వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే ఈ ఆకస్మిక ధరల పెంపునకు ప్రధాన కారణంగా మారాయి.
మధ్యప్రదేశ్లో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ అయ్యారు. శనివారం న్యూఢిల్లీలో ఓం బిర్లాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
క్యారియర్ రెడీనా? షూ పాలిష్? బాబోయ్ టైమ్ అవుతోంది.... ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీ ఎగ్జిక్యూటివ్ల ఇళ్లలో ఉదయాన్నే కనిపించే చిత్రమిది...
కేసు విచారణలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు
అధిక వడ్డీ ఆశ చూపి బెళగావితోపాటు వివిధ ప్రాంతాల ప్రజలను నమ్మించి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన శివం అసోసియేట్స్ యజమాని శివానంద నీలణ్ణవర్ను...
ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఉండాలని రాజ్యాంగమేమీ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం సగటున రూ. 3 పెంచిన చమురు కంపెనీలు.. సమీప భవిష్యత్తులో మరింత పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.