• Home » National

జాతీయం

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘సికాడా’

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘సికాడా’

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది..! ‘సికాడా’ (బీఏ.3.2) అనే కొత్త వేరియంట్‌ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తోంది.

పేదలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

పేదలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

కేరళలో ఏప్రిల్‌ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే మేనిఫెస్టోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ స్థానికంగా మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో....

బీజేపీలో చేరిన టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌

బీజేపీలో చేరిన టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌(52) బీజేపీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సమక్షంలో...

సీపీఎం, బీజేపీ మధ్య ఒప్పందం

సీపీఎం, బీజేపీ మధ్య ఒప్పందం

కేరళలో సీపీఎం, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎల్‌డీఎఫ్‌ గెలవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారన్నారు.

ఒరాకిల్‌ ఊచకోత

ఒరాకిల్‌ ఊచకోత

అమెరికా టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మంగళవారం ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12 వేల మంది భారతదేశంలో....

పీఎంవో అడిషనల్‌ సెక్రటరీగా శ్రీధర్‌ చిరువోలు

పీఎంవో అడిషనల్‌ సెక్రటరీగా శ్రీధర్‌ చిరువోలు

ప్రధానమంత్రి కార్యాలయంలో అడిషనల్‌ సెక్రటరీగా తెలుగు మూలాలున్న శ్రీధర్‌ చిరువోలును నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రాన్స్‌జెండర్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ట్రాన్స్‌జెండర్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే..

బిహార్‌ ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తుల మృతి

బిహార్‌ ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తుల మృతి

బిహార్‌లో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా దీప్‌ నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని శీతల మాతా ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు.

కువైట్‌పై ఇరాన్‌ దాడిలో రామనాధపురం వ్యక్తి మృతి

కువైట్‌పై ఇరాన్‌ దాడిలో రామనాధపురం వ్యక్తి మృతి

కువైట్‌పై ఇరాన్‌ డ్రోన్లతో దాడిచేసిన ఘటనలో తమిళనాడులోని రామనాధపురం జిల్లా అనికురుందన్‌ గ్రామానికి చెందిన సంతానం సెల్వం...

యుద్ధ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం

యుద్ధ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం దేశంపై పడకుండా సమర్థంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ..



తాజా వార్తలు

మరిన్ని చదవండి