ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీల్లో చేరేందుకు, ఐఐటీ అడ్వాన్స్డ్కు అర్హులైన విద్యార్థుల ఎంపికకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కల్పించే నారీ వందనా అధినియమ్ను ప్రవేశపెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న మోదీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ఉభయ సభలను ...
ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మ గీసిన ‘యశోధ-కృష్ణ’ అనే తైలవర్ణ చిత్రం, వేలంలో రూ.167.2 కోట్లక (సుమారు$18 మిలియన్లు) అమ్ముడుపోయి, భారతీయ కళకు ఒక కొత్త ప్రయాణాన్ని నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాలేజీ ప్రొఫెసర్, తోటి విద్యార్థినుల వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రొఫెసర్తో ఎఫైర్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేయటంతో తట్టుకోలేకపోయిన ఆ యువతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది.
ఊటీలో సినిమా షూటింగ్లపై నిషేధం విధించారు. పర్వతరాణిగా పేరుగాంచిన నీలగిరి జిల్లా ఊటీలో తేయాకు తోటలు, ఇతర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రజల మీద పడకుండా అన్ని స్థాయిల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని, మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు...
దేశంలో మొట్టమొదటి సారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం...
ఇరాన్లో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? పాలనను ఐఆర్జీసీ తన చేతుల్లోకి తీసుకోనుందా?.. అంటే.. ఔననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. తదుపరి సుప్రీం లీడర్గా...
యుద్ధానికి ముందు ఆ భారతీయుడు 50 రోజులు ఇరాన్ జైల్లో ఖైదీగా గడిపాడు. ఫిబ్రవరి 27న విడుదలై హమ్మయ్య ఇక ఇంటికి వెళ్లొచ్చు అనుకున్నాడు. తర్వాత రోజు విమానం టికెట్ బుక్....