• Home » National

జాతీయం

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు.. వచ్చే వారం విచారణ!

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు.. వచ్చే వారం విచారణ!

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఒడిశాలో విషాదం.. మొబైల్‌తో కొట్టిన భార్య.. భర్త మృతి

ఒడిశాలో విషాదం.. మొబైల్‌తో కొట్టిన భార్య.. భర్త మృతి

ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే!

విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే!

తమిళనాడులో గోవధను పూర్తిగా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు 'సవరణ' అవసరమని పేర్కొంటూ, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం పెద్ద ఊరటనిచ్చింది.

పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ‘ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు!

పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ‘ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు!

పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.

వందల లీటర్ల పాలు రోడ్డుపై పారబోసిన వ్యాపారులు.. కారణం తెలిస్తే షాకే..!

వందల లీటర్ల పాలు రోడ్డుపై పారబోసిన వ్యాపారులు.. కారణం తెలిస్తే షాకే..!

మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం జరగడంతో పాల డెయిరీ నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో సతారా జిల్లాలో వందల లీటర్ల పాలను మురుగు కాలువల్లో పారబోసిన ఘటన కలకలం రేపింది.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మదురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

జమ్మూకశ్మీర్‌‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు..

జమ్మూకశ్మీర్‌‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు..

జమ్మూకశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా బారాముల్లా జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

మియావాకి పద్ధతిలో గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

మియావాకి పద్ధతిలో గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

పర్యావరణ పరిరక్షణలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జిహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జిహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్షిపణుల తయారీ బాధ్యతలు ప్రైవేట్‌కు!

క్షిపణుల తయారీ బాధ్యతలు ప్రైవేట్‌కు!

దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అత్యాధునిక క్షిపణుల తయారీ, అభివృద్ధిలో ప్రైవేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో..



తాజా వార్తలు

మరిన్ని చదవండి