• Home » National

జాతీయం

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

బెంగుళూరు శివారు తమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

శక్తితోనే సాధించాం!

శక్తితోనే సాధించాం!

అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా స్థిరమైన వృద్ధితో భారత్‌ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద.....

ప్యాకేజ్డ్‌ ఆహారంపై ‘హెచ్చరిక’ ఉండాల్సిందే!

ప్యాకేజ్డ్‌ ఆహారంపై ‘హెచ్చరిక’ ఉండాల్సిందే!

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని సుప్రీంకోర్టు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏను హెచ్చరించింది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది..

స్పీకర్‌ తొలగింపుపై 9న చర్చ

స్పీకర్‌ తొలగింపుపై 9న చర్చ

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మలివిడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 9న చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు వెల్లడించారు.

రైతులకు మోదీ వంచన

రైతులకు మోదీ వంచన

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మన రైతులను వంచించారని, దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు.

భారత పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

భారత పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

కొత్త రకం పోలియో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోలాజికల్‌-ఈ లిమిటెడ్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌......

ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్‌ నోటీసు

ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్‌ నోటీసు

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు ప్రాంగణంలోకి తీసుకురావడంతోపాటు...

వైట్‌ కాలర్‌ ఉగ్ర గ్రూపు!

వైట్‌ కాలర్‌ ఉగ్ర గ్రూపు!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన డాక్టర్లు అందరూ...

విమానంలో బిగ్గరగా పాటలు వింటే చర్యలు

విమానంలో బిగ్గరగా పాటలు వింటే చర్యలు

విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఇయర్‌ ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు వినేవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మాఘ మేళా

ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మాఘ మేళా

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మాఘ మేళా ఆదివారం ముగిసింది. మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 18న ప్రారంభమైన ఈ మేళాకు శివరాత్రి పర్వదినం ముగింపు రోజు కావడం గమనార్హం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి