• Home » National

జాతీయం

భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు

భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్‌ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు.

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు.. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్..

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు.. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్..

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్ పెట్టింది. తీర్పులు రిజర్వ్‌లో ఉంచడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలను జారీ చేసింది.

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య ఈరోజు (శుక్రవారం) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తన రాజీనామా, కర్ణాటక నూతన కేబినెట్‌ కూర్పు, రాష్ట్ర నాయకత్వంలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇంట్లో పేలిన ఏసీ.. మాజీ ఐఏఎస్ కన్నుమూత

ఇంట్లో పేలిన ఏసీ.. మాజీ ఐఏఎస్ కన్నుమూత

ఇంట్లో ఏసీ పేలడంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బు.. తొలగించిన ఆర్మీ డాక్టర్లు..

చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న బల్బు.. తొలగించిన ఆర్మీ డాక్టర్లు..

9 నెలల చిన్నారి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న చిన్న బల్బును ఆర్మీ డాక్టర్లు తొలగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

కర్ణాటక చిత్రదుర్గ జిల్లా తుమకుర్లహళ్లి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఐదుగురి మృతి..

ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఐదుగురి మృతి..

ఉత్తర్ ప్రదేశ్‌ హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాను కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..

గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..

గుజరాత్ సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి