చెన్నై నగరంలోగల మెరీనా బీచ్ ప్రాంతంలో బైక్ రేస్లను నిషేధించారు. ఈమేరకు గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎలియట్స్ బీచ్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 7 నుంచి జవనరి 1వ తేది ఉదయం 6 గంటలకు వరకు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులుంటాయని పోలీస్ శాఖ తెలిపింది.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రతి ఏడాది ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్లను దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు, రాంగ్ రూట్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీకి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ.. ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్తగా ప్రవేశపెట్టిన రైల్వన్ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు డిస్కౌంట్ కల్పిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది, అందులో హెచ్చు తగ్గులుంటాయి’ అని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తిరుచ్చికి చెందిన వ్యక్తి దాఖలు చేసిన ...
గంటల కొద్దీ వాదనలు, బండిళ్ల కొద్దీ పత్రాలతో నత్తనడకన సాగుతున్న కోర్టు విచారణ ప్రక్రియను పరిగెత్తించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నడుం కట్టారు.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా..
స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తిలో మన దేశం మరో మైలురాయి అధిగమించింది. ఆధునిక తరం పరిజ్ఞానంతో రూపొందించిన, పలు సేవలకు వినియోగించుకోగలిగే పౌర హెలికాప్టర్ ధ్రువ్ ఎన్జీ మంగళవారం...