బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ను తాము ప్రచురించడం లేదని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తాజాగా పేర్కొంది.
టాక్సిక్ మూవీలో మహిళలను కించపరిచేలా చూపించారంటూ తమిళనాడు నేత, ‘వీ ద లీడర్స్’ వ్యవస్థాపకుడు అన్నామలై విమర్శలు ఎక్కుపెట్టారు.
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పందేలు నిర్వహించడం చట్టపరిధిలో పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది.
తమిళనాడు ప్రభుత్వం మద్యం విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటైల్ మద్యం దుకాణాల స్టాక్ ఇండెంట్ ప్రక్రియను డిజిటలైజ్ చేయనుంది.
ఢిల్లీ మోడల్ హత్య కేసులో నిందితుడైన జిమ్ ట్రైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఎన్కౌంటర్ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంగ్ల భాషపై అసాధారణ పట్టు, అరుదైన పద ప్రయోగాలతో ఆకట్టుకునే శశిథరూర్కు.. అదే శైలితో పేరొందిన నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ఎదురయ్యారు. ఒకే వేదికపై కలిసిన ఈ ఇద్దరి మధ్య సాగిన చమత్కార సంభాషణ ప్రేక్షకులను అలరించింది.
తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వీడ్కోలు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం సీటును వదిలి మంత్రులో కలిసి కూర్చున్నారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో మటన్ కావాలంటూ వేధించిన కొడుకును ఓ తండ్రి కొట్టిచంపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది.