దేశీయ విమానయాన సంస్థ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడే సందర్భంలో ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే.. ఈ ఆఫర్ ఏయే ప్రయాణికులకు వర్తిస్తుంది. ఎప్పుడు చెల్లిస్తారంటే...
రైలు ప్రయాణికుల చార్జీలు పెంచుతూ.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలో మీటరుకు 1 నుంచి రెండు పైసల చొప్పున పెంచుతున్నట్టు తెలిపింది....
భారతీయ జనతా పార్టీ కళ్లద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్సం్ఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు....
దేశంలో కోట్లాది మంది గ్రామీణ పేదలు, కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం....
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓవైపు మావోయిస్టు కీలక నేతల ఎన్కౌంటర్లతో పాటు...
దేశంలో అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఇన్స్పేస్.. అంతరిక్ష సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు....
దేశంలో ఎన్నికల బాండ్ల రద్దు తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2024-25లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా విరాళాలు అందాయి...
కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్-సర్) తర్వాత కేరళలో 24.08 లక్షల ఓట్లను తొలగించనున్నారు....
తమిళనాడులోని విల్లుపురంకు సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ఆ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జయిపోయింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్లాగర్ కెమెరాలో ఆ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
అంతర్గత సమస్యలకు అధిష్టానంపై నిందలు వేయకుండా స్థానిక నాయకులే బాధ్యత వహించాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.