దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒడిశాలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది.
కొన్ని రోజులుగా తీవ్రమైన వాయు కాలుష్యంతో అల్లాడిన ఢిల్లీ వాసులకు ఇవాళ ఊరట లభించింది. ఫలితంగా స్టేజ్-IV నిబంధనలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ రద్దు చేసింది.
అటల్జీ 101వ జయంతి సందర్భంగా లక్నోలోని గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణ స్థల్ను ప్రధాని నేడు జాతికి అంకితం చేస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ జాతీయ స్మారక సముదాయంలో..
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
దేశ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకు వీలుగా కొత్తగా రెండు విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది....
ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ను విడుదల చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సెంగర్కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలు....
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఈ మహమ్మారి బారినపడుతోన్న వారి సంఖ్య ఏటా....
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చారిత్రక మైలురాయిని తాకింది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత భారీ బరువైన .....
ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ కూతురిపై కన్నేసిన ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మహిళను చంపి ఆమె కూతుర్ని దక్కించుకుందామని అనుకున్నాడు.