ఇరాన్లో యుద్ధం నేపథ్యంలో చైనా కంపెనీలు ఏఐ సాయంతో అమెరికా సైన్యం కదలికలపై నిఘా పెడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వమే ఈ కంపెనీలను ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్లో చిక్కుకుపోయిన రెండో పైలట్ను అమెరికా దళాలు రక్షించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే.
అమెరికాలోని వాషింగ్టన్లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ పోటీ చేయనున్నారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి డెమోక్రటిక్ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ ప్రాంతంలో ఆమె విజయం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. వివరాల్లోకెళితే...
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో పోస్ట్ చేశారు.
అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం రోజున పశ్చిమాసియా దేశాలు యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నాయి. ఈ విషయమై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. తాను గతంలో విధించిన డెడ్లైన్ మరో 48 గంటల్లో ముగుస్తుందని గుర్తు చేశారు. ఆ తరువాత బీభత్సం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
యుద్ధం ముగింపుపై ఇస్లామాబాద్కు వెళ్లి చర్చించబోమని తాము ఎప్పుడూ అనలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తాజాగా పేర్కొన్నారు. అమెరికా బలవంతంగా రుద్దుతున్న షరతులపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
అమెరికాకు చెందిన ఎమ్క్యూ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఎమ్క్యూ-1 డ్రోన్ను అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో ఐఆర్జీసీ కూల్చేసిందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ ఓ నిదర్శనంగా కనబడుతోంది.
రాడార్ వ్యవస్థకు అంత సులభంగా చిక్కని ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చేసిందన్న కథనాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అసలు ఇది ఎలా సాధ్యమనే విషయంలో నిపుణులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.