• Home » International » UAE news

UAE

ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు.

కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసంపై దాడి.. అమెరికా, ఐఆర్‌జీసీ పరస్పర విమర్శలు..

కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసంపై దాడి.. అమెరికా, ఐఆర్‌జీసీ పరస్పర విమర్శలు..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.

మేం చెప్పినట్టు వింటేనే ప్రశాంతత, అభివృద్ధి.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ వార్నింగ్..

మేం చెప్పినట్టు వింటేనే ప్రశాంతత, అభివృద్ధి.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ వార్నింగ్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.

రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు..

రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు..

పశ్చిమాసియాలో ఉద్రిక‌త్త‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుండగా.. మ‌రోవైపు ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య దాడులు, ప్ర‌తి దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి మ‌రో దేశం కూడా చేరిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!

ఆ విషయంపై ఇరాన్ సీరియస్.. గల్ఫ్ దేశాలకు వార్నింగ్!

పశ్చిమాసియాలోని పలు అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు జరగడంతో.. ఆ సైనికులకు గల్ఫ్‌లోని హోటళ్లు ఆశ్రయం కల్పిస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ముఖ్యంగా బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్ల యజమానులకు ఈ హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది.

అబుదాబిపై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

అబుదాబిపై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

పశ్చిమాసియాలో చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో పలు దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే ఈ జలసంధిని భారత్ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరుస్తున్నట్టు తాజాగా ఇరాన్ ప్రకటించింది.

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం.. అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడులు..

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం.. అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడులు..

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌక 'అబ్రహం లింకన్‌'పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఏవైనా తమ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇరాన్ షరతులు విధించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి