• Home » International » UAE news

UAE

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే.. గల్ఫ్ వాణిజ్యాన్ని స్థంభింపచేస్తాం: ఇరాన్

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే.. గల్ఫ్ వాణిజ్యాన్ని స్థంభింపచేస్తాం: ఇరాన్

ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా వాణిజ్యాన్ని స్థంభింపచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ పేర్కొంది.

మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..

మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..

అమెరికాతో రెండో సారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, దాదాపు 270 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.

భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు.. నౌకల విషయంలో సంప్రదింపులు: ఇరాన్ రాయబారి

భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు.. నౌకల విషయంలో సంప్రదింపులు: ఇరాన్ రాయబారి

హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు.

మేం శాంతిని కోరుకుంటున్నాం.. యుద్ధానికీ సిద్ధంగానే ఉన్నాం: ఇరాన్ రాయబారి

మేం శాంతిని కోరుకుంటున్నాం.. యుద్ధానికీ సిద్ధంగానే ఉన్నాం: ఇరాన్ రాయబారి

ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తే మరోసారి చర్చలకు సిద్ధమేనని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ

భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది.

ఇరాన్‌కు భారీ ప్రాణ నష్టం.. యుద్దంలో 3375 మంది ఇరానీయుల మృతి..

ఇరాన్‌కు భారీ ప్రాణ నష్టం.. యుద్దంలో 3375 మంది ఇరానీయుల మృతి..

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్‌ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకుంటుంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్‌లు బుధవారం రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. దీనిలో భాగంగా, ప్రపంచ ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు వీలుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది.

యుద్ధం ఇంకా ముగియలేదు.. మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్

యుద్ధం ఇంకా ముగియలేదు.. మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.

హోర్ముజ్ రీ-ఓపెన్.. రెండు వారాల పాటు అనుమతించనున్న ఇరాన్: వైట్ హౌస్

హోర్ముజ్ రీ-ఓపెన్.. రెండు వారాల పాటు అనుమతించనున్న ఇరాన్: వైట్ హౌస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి