ఆఫ్రికా దేశం సూడాన్లో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. గతేడాది అక్టోబరు చివర్లో డార్ఫర్ ప్రాంతంలో ఈ బృందాలు జరిపిన క్రూరమైన హింసాకాండలో...
జర్మనీలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిక్ అంతర్జాతీయ భద్రత సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మునీర్కు ఊహించని షాక్ తగిలింది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్, అమెరికాల నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.
పడేసిన సిమ్ కార్డుల నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ.27 లక్షల విలువ చేసే బంగారం తీశాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది..
అమెరికాతో రాజీకి సిద్ధమేనని ఇరాన్ సంకేతాలిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందువు అనుకుని సిక్కు యువకుడిపై దాడి చేసిన వైనం అమెరికాలోని శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో ఇటీవల వెలుగు చూసింది. ఈ ఘటనను అమెరికాలోని హిందూ సంఘాలు ఖండించాయి.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. పార్టీ ఛైర్మన్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ను హత్య చేయించేందుకు కుట్ర పన్నానని నిందితుడు నిఖిల్ గుప్తా (54) అంగీకరించాడు. అమెరికా భూభాగంలో...
అమెరికాలో భారత్కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఐఐటీ మద్రాస్లో గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన అతడు.. మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు కాలిఫోర్నియాకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడిలా అదృశ్యమవ్వడం చర్చనీయాంశమైంది.
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ‘బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ)’ ఘన విజయం సాధించింది. 13వ పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొందింది. రెండు దశాబ్దాల తర్వాత తారిక్ రహ్మాన్ నేతృత్వంలో.....