మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
ఉగ్రవాదం-మాదకద్రవ్యాల వెన్ను విరిచేందుకు జీ-20 ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
చైనాలో పెళ్లిళ్ల సంఖ్య ఓ మోస్తరు స్థాయిలో పెరగడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. నానాటికీ పడిపోతున్న జనాభాతో టెన్షన్ పడుతున్న ప్రభుత్వం యువతను సంతానం కనేలా ప్రోత్సహించేందుకు రకరకాల చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా తీసుకున్న చర్యలు కొన్ని తక్షణ ఫలితాన్ని ఇచ్చాయి.
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
థాయ్లాండ్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికో అందగత్తె ఫాతిమా ఫెర్నాండెజ్ బాష్ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు...
దుబాయ్ ఎయిర్ షోలో అపశృతి తలెత్తింది. ఈ ఘటనలో తేజస్ యుద్ధ విమానం నేలకూలగా.. విమానాశ్రయం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
బంగ్లాదేశ్లో శుక్రవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కోల్కతాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
ఫాతిమా బాష్.. మిస్ యూనివర్స్ మెక్సికో కిరీటాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ పోటీలు జరిగాయి.
భారతదేశానికి 93మిలియన్ డాలర్ల దాదాపు రూ.825 కోట్ల విలువైన ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్స్కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సంబంధిత రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50శాతానికి పెంచిన తర్వాత..