పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం యూఎస్తో గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుకు సాగడమే తమ ముందు ఉన్న గొప్ప మార్గమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా తుర్కియే దేశ మిలిటరీ విమానాలు పాక్కు రాకపోకలు సాగిస్తుండటం పలు సందేహాలను లేవనెత్తుతోంది. పాక్కు తుర్కియే డ్రోన్స్ను సరఫరా చేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే తమ దేశం ముక్కలైపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు.
భారత్ దాడుల్లో ధ్వంసమైన బహావల్పూర్ కేంద్రాన్ని ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ పూర్తిస్థాయిలో పునురుద్ధరించింది.
భారతీయ వ్యాపారి సురేశ్ పటేల్ను హత్య చేసిన దోపిడీ దొంగ కోసం అమెరికా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిటీ ఆఫ్ జాక్సన్ పోలీసులు నిందితుడి చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అమెరికా ఒత్తిడికి తాము తలవంచబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, తర్కబద్ధమైన నిర్ణయాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హోర్ముజ్ జలసంధిపై సంచలన పోస్ట్ చేశారు. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. కీలక హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఓ మ్యాప్ను షేర్ చేశారు.
జపాన్ దేశాన్ని భూకంపం మరోసారి వణికించింది. ఆదివారం టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్ను భూప్రకంపనలు కుదిపేశాయి. తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇరాన్పై ఒత్తిడి తెచ్చి మునుపెన్నడూలేని విధంగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు.