ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడు వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్తో తాము శాంతి ఒప్పందమైనా చేసుకుంటామని, లేదంటే ఆ చాప్టర్ను పూర్తిగా ముగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ఏఐ టూల్స్ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ...
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామున బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాల్లో...
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా సోమవారం షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఇన్వెస్టర్లను మోసం చేశారనే కేసుకు సంబంధించిన జ్యూరీ తీర్పును రద్దు చేయాలని ఎలాన్ మస్క్ వేసిన పిటిషన్ను డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించింది.
పేరుకే ‘ఆజాద్ కశ్మీర్’గా ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఇప్పుడు నిజమైన ‘ఆజాదీ’ కోసం నినదిస్తోంది! నిత్యం నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ‘మాకొద్దీ పాక్ దొరతనం’ అని తేల్చిచెబుతోంది...
ఖలిస్థానీ వేర్పాటువాదం విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు, హింసాత్మక చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్లో తన పాలనకు ముగింపు పలుకుతున్నామని ప్రకటించింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.
శ్రీలంకలోని నెగోంబో జైల్లో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 23 మంది ఖైదీలు, నలుగురు గార్డులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి.