ఇరాన్తో కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న దానికి ప్రతీకారంగా, ఇరాన్పై అమెరికా భారీ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
పిల్లలు లేని ఓ జంట గొప్ప మనసు చాటుకుంది. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లల కోసం తమ ఆస్తినంతా ఇచ్చేసింది. తమతో ఎలాంటి సంబంధం లేని 455 మంది పిల్లల కోసం 7 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేశారు.
పాకిస్థాన్కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కే2 ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737 విమానం మంగళవారం షార్జా నుంచి కరాచీకి బయలుదేరింది.
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం ఖేష్మ్ ఐల్యాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది.
ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రధాని మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య...
సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. సిరియాలో తలెత్తిన చరిత్రాత్మక రాజకీయ మార్పుల తర్వాత, అక్కడి పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బస చేసిన హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈటింగ్ కంటెస్ట్లో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్ తిన్నాడు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్లో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థుల నేతృత్వంలోని ప్రముఖ రాజకీయ పార్టీ NCP నిర్వహించిన బహిరంగ సభలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.