హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, సీమైన్స్ను తొలగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా మండిపడింది.
హోర్ముజ్ జలసంధిలో సీ మైన్లను తొలగించేందుకు అమెరికా రెండు అధునాతన యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. సముద్ర జలాల్లో ...
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే అదే ప్రాంతంలో మరో సైనిక ఘర్షణకు పూర్వరంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు.
టోనీ కావెల్లారో తన పెంపుడు మొసలి కోసం చేస్తున్న న్యాయ పోరాటానికి స్వప్తి పలికాడు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నేపథ్యంలో మొసలిని వదులుకోవటానికి సిద్ధమయ్యాడు.
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.
అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు.
పాకిస్థాన్లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇస్లామాబాద్లో సుమారు 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు సత్ఫలితాలను ఇవ్వలేదు.
ఆఫ్రికా దేశమైన ఉగాండా సైనికాధిపతి జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి రక్షణ కల్పించడంలో ఉగాండా చేస్తున్న సహాయానికి గానూ ఒక బిలియన్ డాలర్లను, ఒక అందమైన అమ్మాయిని అప్పగించాలని తుర్కియేకు ఆయన హుకుం జారీ చేశారు.
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పలేకపోతే.. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తే.. ఇజ్రాయెల్పై దాడి చేయటం తమ కర్తవ్యం అని అన్నారు.