ఆర్థిక ఆంక్షలను అమెరికా మరింత విస్తరించిన నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే ప్రకటించారు.
హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు అమెరికా సర్కారు నిఘాను ముమ్మరం చేసింది. కేవలం దరఖాస్తులను పరిశీలించడమే కాకుండా ఆ వీసాలను స్పాన్సర్ చేసిన సంస్థల పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీస్తూ లోతైన దర్యాప్తు జరుపుతోంది.
భారతీయులకు మరో షాకిచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా, ఓపీటీ ప్రోగ్రామ్లపై కొత్త ఫీజు విధించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలు రెడీ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మనుషుల పర్యవేక్షణ లేకుండా ఏఐ సాయంతో ఉబెర్ సంస్థ తన డ్రైవర్లను తొలగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డచ్ డేటా రెగ్యులేటరీ అథారిటీ ఉబెర్పై ఏకంగా రూ.9 వేల కోట్ల పైచిలుకు జరిమానా విధించింది.
బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన తర్వాత కూడా నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు.
అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్ హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ హెచ్చరిక చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల మహిళా పైలట్ ప్రదర్శించిన సాహసం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంజిన్లో సమస్య కారణంగా భూమిపై దూసుకొస్తున్న చిన్న ఫ్లైట్ను చాకచక్యంగా తప్పించి.. సముద్రంలోకి మళ్లించారు.
పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్ యార్డ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం పాలయ్యారు.
చైనాలోని బీజింగ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన వరల్డ్ హ్యుమనాయిడ్ రోబో గేమ్స్లో అద్భుతం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా స్ర్పింట్ దిగ్గజం...
భారతీయ యువకులతో నిశ్చితార్థం జరుపుకున్న దాదాపు 150 మంది పాకిస్థానీ సింధీ యువతులు భారత్కు చేరుకున్నారు.