సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తామని తేల్చి చెప్పారు.
ఫిబ్రవరి 6వ తేదీన ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను నేవీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్లో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.
వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల్ని చట్టవ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో..
సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ముకుతాడు వేసింది. ‘విమోచన దినం’ పేరుతో గత ఏడాది ఏప్రిల్ 2వ తేదీన.....
అమెరికాతో అణు చర్చల తర్వాత కొద్దిరోజుల్లో ప్రతిపాదిత ఒప్పందం సిద్ధమవుతుందని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ దేశ దౌత్యవేత్త చెప్పినప్పటికీ..
సుంకాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని మండిపడ్డారు.
రెండేళ్ల క్రితం సునీతా విలియమ్స్, విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక స్టార్లైనర్ అత్యంత తీవ్రమైన సాంకేతిక వైఫల్యాలకు లోనైందని నాసా తాజాగా ప్రకటించింది.
గ్రహాంతరవాసుల(ఏలియన్స్) ఉనికిపై త్వరలో తాజా సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రహాంతర జీవులు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ...
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్లో తన మూడు రోజుల పర్యటనను ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తన పర్యటనపై...
బ్రిటన్ రాజు చార్లెస్-3 సోదరుడు ఆండ్రూ మౌంట్బాటన్ విండ్సర్ను పోలీసులు విడుదల చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు బ్రిటన్ రహస్య పత్రాలను...