కృత్రిమ మేధ(ఏఐ) నానాటికీ అన్ని రంగాల్లోకీ విస్తరిస్తోంది. ఎంత విస్తరించినా.. ఎంత తెలివైనదైనా.. ఏఐ అంటే కొన్ని వేల కంప్యూటర్ల సమాహారమే తప్ప నిజమైన మానవ మేధ కాదు. వాటికి ఆ మేధను...
ప్రధాని మోదీ సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ల పర్యటన ప్రారంభవుతుంది
చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది.
నేపాల్ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 98కి చేరింది. 400 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలోని సంస్థలకు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
టిబెట్లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణమై ఉండవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు
మెరుపు వరదలపై నేపాల్ ఎంబసీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. నేపాల్లో భారీ వరదలు సంభవించాయని, వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పలువురు గల్లంతయ్యారని వెల్లడించింది.
నేపాల్లో ఆకస్మిక వరదలు అనేక మందిని బలితీసుకున్నాయి. అయితే, నేపాల్ ఇలాంటి ముప్పును నిత్యం ఎదుర్కొంటూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేపాల్ భౌగోళిక స్వరూపమే ఇందుకు కారణమని అంటున్నారు.
నేపాల్లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది.
న్యూయార్క్లో జరగనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమంపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మమ్దానీ వైఖరిపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు.