భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామంటూ చైనాపై అంతెత్తున లేచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అందుకు భిన్నంగా రాజీకి వచ్చారు....
అమెరికాలో వలస కార్మికుల వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ...
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో దూకుడుగా సాగిన ‘అణ్వస్త్ర’ పోటీ మళ్లీ మొదలవుతోంది. అణ్వస్త్రాల విషయంలో రష్యా, చైనా దూకుడు మీద ఉన్నాయని...
ఒకటేమో అంతర్జాతీయంగా పేరున్న, అమెరికాలో అగ్రస్థానంలో ఉన్న స్టెంట్! మరొకటి భారత దేశంలో తయారైన స్టెంట్!! ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమంటే..
గురువారం(అక్టోబర్ 30) నుంచి దక్షిణ కోరియాలోని బుసాన్ నగరంలో ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్(అపెక్) సదస్సు జరుగుతుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు అనుబంధంగా జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని అమెరికా తెలిపింది.
భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియాలోని గియోంగ్జులో జరుగుతున్న..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో ఘాతుకానికి పాల్పడింది. అక్కడ భారత సంతతి పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి(68)ని సోమవారం హత్య...
అమెరికా మధ్యవర్తిత్వంలో అక్టోబరు 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది....
తాను వచ్చే సంవత్సరం బంగ్లాదేశ్ లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఒకవేళ తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తమ లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని చెప్పారు.
ఓ ప్రపంచ వేదికపై మోదీ ప్రస్తావన తెచ్చారు ట్రంప్. మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. బుధవారం సౌత్ కొరియాలోని జియోంగ్జులో జరిగిన ‘ఏషియా, పసిఫిక్ ఎకానమిక్ కార్పోరేషన్ (ఏపీఈసీ) సమిట్లో ట్రంప్ పాల్గొన్నారు.