• Home » International

అంతర్జాతీయం

వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ

వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ

అమెరికాలోని వాషింగ్టన్‌లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ పోటీ చేయనున్నారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి డెమోక్రటిక్ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ ప్రాంతంలో ఆమె విజయం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. వివరాల్లోకెళితే...

అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తాం.. ఇరాన్ వార్నింగ్..

అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తాం.. ఇరాన్ వార్నింగ్..

శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు కదలకపోవడంతో పశ్చిమాసియా భీకర దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్..  ట్రంప్ రిమైండర్.. లైట్ తీసుకుంటున్న ఇరాన్!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్.. ట్రంప్ రిమైండర్.. లైట్ తీసుకుంటున్న ఇరాన్!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడం, లేదా రాజీకి రావడంపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పది రోజల డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇరాన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ట్రంప్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటోంది.

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం రోజున పశ్చిమాసియా దేశాలు యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నాయి. ఈ విషయమై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.

ఇరాన్, హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..  340కి పైగా లక్ష్యాలు ధ్వంసం

ఇరాన్, హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 340కి పైగా లక్ష్యాలు ధ్వంసం

ఇరాన్, హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఈ తెల్లవారుజామున విరుచుకుపడింది. 340కి పైగా లక్ష్యాలు ధ్వంసం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కి చెందిన ఆయుధాగారాలు, లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలపైనా దాడులు తీవ్రతరం చేసింది.

ట్రంప్‌ వద్ద కంటే.. మా వద్దే భద్రం

ట్రంప్‌ వద్ద కంటే.. మా వద్దే భద్రం

తమ కుమారుడు యుద్ధ విమాన పైలట్‌ అని, ఇరాన్‌లో యుద్ధానికి వెళ్లిన ఆయన నుంచి స్పందన రావడం లేదంటూ అమెరికాకు చెందిన ఒక మహిళ ‘ఎక్స్‌’లో ఆవేదన వ్యక్తం చేశారు....

అమెరికాలో ఇరాన్‌ నేతల బంధువుల అరెస్టు

అమెరికాలో ఇరాన్‌ నేతల బంధువుల అరెస్టు

లో నివసిస్తున్న ఇరాన్‌ కీలక నేతల బంధువులపై అమెరికా దృష్టిపెట్టింది. వారి చట్టబద్ధ హక్కులను రద్దు చేసి అరెస్టులు చేస్తోంది...

పాక్‌లో పెట్రోల్‌ ధర రూ.80 తగ్గింపు!

పాక్‌లో పెట్రోల్‌ ధర రూ.80 తగ్గింపు!

పొరుగు దేశం పాకిస్థాన్‌లో గురువారం భారీగా పెంచిన పెట్రో ధరలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ దేశప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది...

యుద్ధం వేళ సొమ్ము చేసుకుందాం..

యుద్ధం వేళ సొమ్ము చేసుకుందాం..

ఇరాన్‌తో యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమారులు తమ వ్యాపార వ్యూహాలు అమలు చేస్తున్నారు....



తాజా వార్తలు

మరిన్ని చదవండి