భారత్లో ఇంధన వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన మార్కెట్పై కెనడా దృష్టిసారించింది. కస్టమర్ల సంఖ్యను విస్తరించుకోవడంతోపాటు అమెరికాకు సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆ దేశం భావిస్తోంది.
భారత్- యూరోపియన్ యూనియన్(ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందించింది. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న ఈయూ..
భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి మీడి యా సమావేశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.
పాకిస్థాన్లోని లాహోర్లో శ్రీరాముడి కుమారుడైన లవ కుమారుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. చారిత్రక లాహోర్ కోట వద్ద ఈ ఆలయం ఉంది.
పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న లవుడి(రాముడి కుమారుడు) దేవాలయం భక్తుల సందర్శన కోసం సిద్ధమైంది. శిథిలావస్థలో ఉన్న గుడిని ది వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ మరమ్మతులు చేసి పరిరక్షించింది. లాహోర్ కోటలో ఉన్న లవుడి గుడితో పాటు మరో రెండు కట్టడాలను డబ్ల్యూసీఎల్ఏ అధికారులు పరిరక్షించారు. పర్యాటకుల సందర్శన కోసం సిద్ధం చేశారు.
వాట్సాప్ మెసేజింగ్ యాప్ అత్యంత సురక్షితమైనదని భావిస్తుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్లను మూడో వ్యక్తి చదవడం అసాధ్యమని భావిస్తుంటాం. అయితే వాట్సాప్ ఛాట్ను దాని మాతృ సంస్థ 'మెటా' చదవగలదని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం వాదిస్తోంది.
భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్లు శుభాకాంక్షలు తెలిపారు.
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్టు సమాచారం.
మంచు తుపాను కారణంగా అమెరికా గడ్డకట్టింది. ఆది, సోమవారాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో పాటు, చలిగాలులు వీస్తుండడంతో జనజీవనం స్తంభించింది.
చైనాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్నేహితురాలి పెళ్లి ఓ యువతి కొంపముంచింది. పెళ్లిలో అందంగా కనిపించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. యువతికి ఏకంగా ప్రీడయాబెటీస్ వచ్చేసింది..