యుద్ధం అంటే ఒకప్పుడు కత్తులు, బల్లేలు, బాణాలు, గదలు! తుపాకులు, ఫిరంగులు.. తర్వాత దశ! బాంబులు, బాంబర్లు, క్షిపణులు, ఖండాంతర క్షిపణులు, యుద్ధనౌకలు.. తర్వాతి ట్రెండ్.
ఇరాన్తో యుద్ధంలో అమెరికా నిండా మునిగి ఉండటంతో తమకు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థల సరఫరా ఆలస్యం అవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ....
ఇరాన్లో ఐదు వారాలుగా విధ్వంసం సృష్టిస్తున్న అమెరికాకు.. ఇప్పుడు అతిపెద్ద సమస్య వచ్చిపడింది. శత్రువు గగనతల రక్షణ వ్యవస్థకు దొరక్కుండా దూసుకెళ్లి లక్ష్యాన్ని తుత్తునియలు...
హోర్ముజ్ను తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోయడంపై ఇరాన్ తాజాగా స్పందించింది. ట్రంప్ టీనేజర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఊహించిన దానికంటే ముందుగానే యూఎస్ రాతి యుగంలోకి వెళ్లిపోయిందని ఇరాన్ ఎంబసీ కామెంట్ చేసింది.
ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టు పెట్టారు.
శత్రు భూభాగంలో తమ ఎయిర్మెన్ చిక్కుకుపోయినప్పుడు యూఎస్ సాహసోపేతమైన ఆపరేషన్ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఈ ఈపరేషన్ను తమ సైన్యం సమర్ధవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్లో యుద్ధం నేపథ్యంలో చైనా కంపెనీలు ఏఐ సాయంతో అమెరికా సైన్యం కదలికలపై నిఘా పెడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వమే ఈ కంపెనీలను ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రీన్ ఆశా అనే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా హోర్ముజ్ను దాటింది. ఎల్పీజీతో ఉన్న ఈ నౌక భారత్ వైపు బయలుదేరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బ్రెజిల్లో ఓ షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో ఒక విమానం ఓ రెస్టారెంట్లోకి దూసుకుపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇరాన్లో చిక్కుకుపోయిన రెండో పైలట్ను అమెరికా దళాలు రక్షించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే.