ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో యుద్ధం ముగియబోతోందని ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం తమను సంప్రదిస్తుందని, హోర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటుందని అన్నారు.
యూఎస్లోకి వలసలను అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బర్త్రైట్ సిటిజన్షిప్కు (పుట్టుకతో పౌరసత్వం) సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
యాభై నుంచి అరవైనాలుగేళ్ల మధ్య వయసున్నవారి కోసం మోడెర్నా సంస్థ రూపొందించిన సరికొత్త ‘ఎంఆర్ఎన్ఏ ఫ్లూ వ్యాక్సిన్’ ‘ఎంఫ్లూసివా’కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ...
యునైటెడ్ కింగ్డమ్లో చిన్నారులపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్పై ఉన్న పాకిస్థాన్ మాజీ మంత్రి రుఖ్సార్ అహ్మద్, తాజాగా జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అగ్రనాయకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి.
ఇంగ్లండ్లోని ప్రముఖ ఆర్మీ శిక్షణ కళాశాల వివాదంలో చిక్కుకుంది. ఉత్తర యార్క్షైర్లోని హారోగేట్లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజీలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
వీధిలో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యక్తి.. వ్యాన్లోంచి కూరగాయల లోడ్ దింపుతున్నారు.. ఉన్నట్టుండి ఓ ఆత్మాహుతి డ్రోన్ దూసుకొచ్చింది..
రెండు స్పేస్ క్రాఫ్ట్లను భూమ్మీది నుంచి తీసుకెళ్లి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్పేస్ఎక్స్ రాకెట్ పైభాగం (అప్పర్ స్టేజ్) ఒకటి... కక్ష్య తప్పి నేరుగా వెళ్లి చంద్రుడి ఉపరితలంపై...
గల్ఫ్లో కీలక వ్యాపార కేంద్రమైన దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం దుబాయ్లోని జబేల్ అలీ పారిశ్రామిక ప్రాంతం, పోర్టులోని...
బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్గా మారబోతుందంటూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ సంచలన కామెంట్స్ చేశాడు. బంగ్లా నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడే అవకాశం ఉందని అతడు ఆరోపించాడు.