కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 74 శాతం భారతీయ విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
తమ దేశానికి సమీపంలో, కరీబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్ల సాయం కోరుతూ...
అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా విధించిన కఠిన నిబంధనలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్కు చెందిన విద్యార్థులు అమెరికా తర్వాత కెనడాకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న సూడాన్లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేసింది. ఆ కిడ్నాప్నకు సంబంధించిన వీడియో తాజాగా ఓ జాతీయ ఛానెల్కు వచ్చింది.
జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. దీంతో 270 మంది దాకా చనిపోయారు.
అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాలంటూ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఆదేశాలపై అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ మంత్రి క్రిస్ రైట్ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండవని స్పష్టం చేశారు.
ఇంగ్లిష్ భాషా నైపుణ్యం లేని 7,248 మంది కమర్షియల్ ట్రక్ డ్రైవర్లను సర్వీసు నుంచి తప్పించినట్టు అమెరికా రవాణా శాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. నష్టం భారీగా ఉండొచ్చని USGS అంచనా వేస్తోంది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు దేశాలైన..
మెక్సికోలోని ఓ సూపర్మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మందికి పైగా గాయపడ్డారు.