ఇజ్రాయెల్కు భారీ స్థాయిలో ఆయుధాల సరఫరాకు అమెరికా సిద్ధమైంది. 6.67 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, ఇతర మిలిటరీ వాహనాలు, ఆయుద్ధ సంపత్తిని విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది.
తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని రుబయా ప్రాంతంలో ఉన్న కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
రష్యా ముడి చమురుకు బదులు వెనెజువెలా నుంచి దిగుమతులు ప్రారంభించాలని భారత్కు అమెరికా సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఐఆర్ఎస్, ఆర్థిక విభాగాలపై కోర్టులో దావా వేశారు. ట్రంప్తో పాటు ఆయన ఇద్దరు కుమారులకు సంబంధించిన వ్యాపార, వ్యక్తిగత పన్ను రిటర్నుల సమాచారం లీక్ కాకుండా నిరోధించడంలో విఫలమయ్యాయని అందులో పేర్కొన్నారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి...
ఎవరైనా ప్రతిభను చూసి పదవి ఇస్తారు! మన కులం వాడనో.. మన మతం వాడనే అభిమానంతోనో పదవి ఇచ్చేవారూ ఉంటారు! కానీ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. క్యూబా లక్ష్యంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి చమురు సరఫరా చేసే ఏ దేశానికైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
అమెరికా ప్రభుత్వ సైబర్ నెట్వర్క్ని, రహస్యాలని నిరంతరాయంగా కాపాడే సంస్థ... సీఐఎ్సఏకు చెందిన ఫైళ్లు చాట్ జీపీటీలో అప్లోడ్ అయ్యాయి.
రష్యాతో యుద్ధం మొదలై నాలుగేళ్లు పూర్తవుతున్న వేళ.. ఆ దేశంపై ఉక్రెయిన్ భీకర దాడి చేసింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్లో భాగంగా సాయుధ డ్రోన్లతో రష్యాలోని ఐదు కీలక ఎయిర్ బేస్లపై బాంబు దాడులు చేసింది.
వేలాది కోట్ల రూపాయల స్కామ్లు, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన 11 మంది సభ్యులకు చైనా మరణ శిక్ష అమలు చేసింది. ఆన్లైన్ మోసాలతో పాటు పలు కేసుల్లో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు.