వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్ను ప్రారంభించింది.
ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్లను ప్రయోగించింది.
శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వరుస భూకంపాలు వెనెజువెలాలో అంతులేని విషాదాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాగే వేల మంది ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు.
విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో, తమ దేశానికి సంఘీభావం తెలుపుతూ తక్షణ సహాయాన్ని అందిస్తున్న ప్రపంచ దేశాల అధినేతలకు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సెలవురోజు.. సాయంత్రం.. అంతా సందడిగా గడుపుతున్న సమయం.. ఒక్క నిమిషం.. కేవలం ఒకే ఒక్క నిమిషం.. వరుసగా రెండు భారీ ప్రకంపనలు..
గాజాలో పాలస్తీనా చిన్నారుల మీద ఇజ్రాయెల్ జరిపిన దారుణాలకు సంబంధించిన దిగ్ర్భాంతికర అంశాలు వెల్లడయ్యాయి. పాలస్తీనీయులకు భవిష్యత్ తరం అనేదే ఉండకూడదనే దుర్మార్గమైన కుట్రతో ఇజ్రాయెల్ .....
ప్రకృతి ప్రకోపాన్ని ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. కానీ గూగుల్ మాత్రం భూకంపం రాబోతుందని వెనెజువెలా ప్రజలకు ముందుగానే చెప్పేసింది.
ఈ రోజు (గురువారం) మరోసారి డెల్సీ రోడ్రిగ్జ్ భూకంపాలపై ప్రకటన చేశారు. మృతుల సంఖ్య 164కు చేరిందని తెలిపారు. 971 మంది గాయపడినట్లు వెల్లడించారు.
వెనెజువెలా దేశంలో బుధవారం రాత్రి పెను భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు శక్తిమంతమైన భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్ఫోన్లకు దీని గురించి అలర్ట్లు పంపిందని తాజాగా తెలుస్తోంది.