• Home » International

అంతర్జాతీయం

హోర్ముజ్‌లో సీమైన్స్‌.. జాగ్రత్త!

హోర్ముజ్‌లో సీమైన్స్‌.. జాగ్రత్త!

హోర్ముజ్‌ జలసంధిలో పలు చోట్ల సముద్రపు మందుపాతరలు (సీమైన్స్‌) ఏర్పాటు చేశామని, ఆ మార్గాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌....

లెబనాన్‌తో చర్చలు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన

లెబనాన్‌తో చర్చలు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన

లెబనాన్‌తో వీలైనంత త్వరగా శాంతి చర్చలు ప్రారంభించాలని తమ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా తెలిపారు.

వియత్నాంలో భారతీయ పర్యాటకుల ఇక్కట్లు.. స్పందించిన ఎంబసీ

వియత్నాంలో భారతీయ పర్యాటకుల ఇక్కట్లు.. స్పందించిన ఎంబసీ

వియత్నాంలో భారతీయులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న వార్తలపై ఆ దేశ ఎంబసీ తాజాగా స్పందించింది. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధం దృఢమైనదని, భారతీయులకు తమ దేశ ప్రజలు సాదర స్వాగతం పలుకుతారని పేర్కొంది.

యూరోప్‌కు ట్రంప్ అల్టిమేటమ్

యూరోప్‌కు ట్రంప్ అల్టిమేటమ్

హోర్ముజ్‌ జలసంధి భద్రతపై స్పష్టమైన ప్రణాళికలు సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలకు స్పష్టం చేశారు. ప్రకటనలతో సరిపెడితే కుదరదని తేల్చి చెప్పారు.

హోర్ముజ్‌లో టోల్ విధింపునకు మేము వ్యతిరేకం.. ఐరోపా సమాఖ్య

హోర్ముజ్‌లో టోల్ విధింపునకు మేము వ్యతిరేకం.. ఐరోపా సమాఖ్య

హోర్ముజ్‌ జలసంధి మీదుగా రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఐరోపా సమాఖ్య గురువారం స్పష్టం చేసింది. రవాణాకు స్వేచ్ఛ ప్రజావసరమని పేర్కొంది.

యూఎస్‌తో చర్చలు.. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్య

యూఎస్‌తో చర్చలు.. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్య

యూఎస్‌తో చర్చల్లో భాగంగా తమ హక్కులకు రక్షణ అవసరమని ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ మొహమ్మద్ ఎస్లామీ అభిప్రాయపడ్డారు.

హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన

హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన

హెజ్‌బోల్లా చీఫ్ నజీమ్ ఖాసిమ్‌ బంధువు, వ్యక్తిగత సలహాదారు అయిన యూసుఫ్ అలీని మట్టుపెట్టినట్టు ఐడీఎఫ్ తాజాగా ప్రకటించింది.

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు

హోర్ముజ్‌ను మూసేసినట్టు ఇరాన్ మళ్లీ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. హోర్ముజ్ వైపు ప్రయాణిస్తున్న అనేక సరకు రవాణా నౌకలు వెనక్కు మళ్లుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..

ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..

అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదర్చటాన్ని పాకిస్థాన్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు.. ఇజ్రాయెల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు..

పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు.. ఇజ్రాయెల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు..

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన పాకిస్థాన్‌పై తమకు నమ్మకం లేదని పేర్కొంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి