43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్కు అమెరికా ముగింపు పలికింది. వైట్హౌస్ ప్రభుత్వ షట్డౌన్ను ముగించే ఫండింగ్ బిల్కు ఆమోదం తెలిపింది.
విదేశీ ఉద్యోగులపై ఆంక్షలతో తన యంత్రాంగం ఓ పక్క విరుచుకుపడుతుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హెచ్1బీ వీసాలపై యూటర్న్ తీసుకున్నారు....
టర్కీకి చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20 మంది సిబ్బందితో అజర్బైజాన్ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలిపోయింది.
భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువ అయ్యామని, ఒప్పందాలపై ఉత్సాహంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు..
హంగేరియన్ బ్రిటీష్ రచయిత డేవిడ్ సలోయ్ 51 ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 విజేతగా నిలిచారు. ఆయన రాసిన నవల...
ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్ కారణమని పాక్ ప్రధాని మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ ప్రోద్బలంతోనే మిలిటెంట్లు దాడికి దిగారని ఆరోపించారు.
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
భారత్పై ఇటీవల సుంకాలను అమాంతం పెంచేసిన అమెరికా ఇప్పుడు వాటిని తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
రష్యాలో భారతీయులకు వేల ఉద్యోగాలు లభించబోతున్నాయా? దాదాపు 70 వేల మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉద్యోగావకాశాలు కల్పించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతున్నారు.