సాధారణంగా మురుగు కాలువ పనులు చేస్తుండగా మట్టి, రాళ్లు బయటపడటం సహజం. కానీ బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి మాత్రం ఏకంగా కోట్ల విలువైన బంగారు నిధి దొరికింది. డ్రైనేజీ పైపుల కోసం తవ్వకాలు చేపడుతుండగా అతడికి బంగారు నాణేలు, బంగారు కడ్డీలు కనిపించాయి.
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్కు చెందిన ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రైవీ రిహ్లో ఉన్న ఈ భారీ పారిశ్రామిక సముదాయంపై ఆదివారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా 30 వేల డాలర్లు (దాదాపు రూ.29 లక్షలు) బహుమతిగా ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
కృత్రిమ మేధ(ఏఐ) ఏదో పనిముట్టు అనుకుంటే పొరపాటే. అది మనుషులపై పెత్తనం చేసే యాజమానిగా కూడా మారిపోయింది. అమెరికాలోని ఓ స్టోర్లో అచ్చంగా ఇదే జరిగింది. విధులకు...
రష్యాపై ఉక్రెయిన్ వెయ్యికిపైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు కీవ్ ప్రయోగించిన 822 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా రక్షణ శాఖ..
రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఒమన్తో ఇరాన్ జరుపుతున్న చర్చలు కేవలం సాంకేతికపరమైన నావిగేషన్ మార్గాల ఖరారు కోసమేనని, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి దీనికి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై...
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ప్రాముఖ్యాన్ని, గౌరవాన్ని సొంతం చేసుకుందన్నారు.