ఇరాన్ అగ్రనేతలు.. యుద్ధ విరమణ కోసం జరిపే శాంతి చర్చల ప్రతినిధులైన విదేశాంగ మంత్రి అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్లపై ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన 'హత్య కుట్ర'ను అమెరికా ముందే పసిగట్టి, ఇరాన్ను అప్రమత్తం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు ఒక సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.
ఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళనలు సృష్టించింది. హల్మహేరా ప్రాంతంలో ఇవాళ (శుక్రవారం) 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది.
పాకిస్థాన్లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాల్లో చేపట్టిన పనులు అసలు నిర్మాణాల ప్రామాణికత, చారిత్రక విలువను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించింది.
ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు ఫేబుల్ 5, మైథోస్ 5పై విధించిన ఆంక్షలను అమెరికా సర్కారు ఎత్తివేసింది...
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధి తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
గబ్బిలం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. రేబీస్ వ్యాధి సోకి కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గబ్బిలం బాలుడి ముఖంపై వాలడం కారణంగా అతడికి రేబీస్ సోకింది. 2 నెలల్లోనే బాలుడు చనిపోయాడు.
భారత పర్యటన ఓ విదేశీ మహిళ జీవితంలో దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. భారత్లో పర్యటించి వెళ్లిన తర్వాత ఆమె శరీరంలో నులిపురుగుల సమస్య మొదలైంది. ఆఖరికి ఆమె మెదడులోకి కూడా నులిపురుగులు చేరాయి.
అమెరికా, ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 16 మంది చిన్నారులను ఏళ్ల తరబడి ఓ పాడుబడిన ఇంట్లో బంధించి ఉంచిన విషయం తాజాగా బయటపడింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. టెల్ అవీవ్లోని పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి చెబుతామని ఆయన అమెరికాను హెచ్చరించారు.