హోర్ముజ్ జలసంధి గగనతలంలో అమెరికన్ డ్రోన్ కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిఘా మిషన్ అనంతరం డ్రోన్ ఇరాన్ వైపు మళ్లిన తరువాత కనిపించకుండా పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ను క్యాన్సర్గా అభివర్ణిస్తూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రితో ట్వీట్ను డిలీట్ చేయించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.
ఆర్టెమిస్ 2కు సంబంధించి నాసా కీలక అప్డేట్ షేర్ చేసింది. వ్యోమగాములు భూమికి సగం దూరంలో ఉన్నారని నాసా తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఇరాన్కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు.
రష్యాకు చెందిన ఒక అటాక్ సబ్మెరైన్, మరికొన్ని ప్రత్యేక నౌకలు తమ దేశానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి చొరబడి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు సముద్ర గర్భంలో...
పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, మిలిటరీ సిబ్బంది, అదనపు ఆయుధాలు అంతా కూడా...
పశ్చిమాసియాలో శాంతి కోసం పాకిస్థాన్ వేదికగా అడుగులు పడుతున్నాయి. శనివారం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ...
పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీరుతో పీటముడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే.. ఇటు లెబనాన్పై ఇజ్రాయెల్ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది.
కాల్పుల విరమణ కుదిరితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడ్డుకోవాలని చూస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు.