ఓ మహిళ స్కూల్ విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. దీంతో 9 మంది చనిపోగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై కాల్పుల అనంతరం ఆ మహిళ తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది.
అగ్రరాజ్యం అమెరికా తన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యాలు, అవసరాల కోసం పాకిస్థాన్ను వాడుకుందని, తర్వాత తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్పై వాణిజ్య సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 18 శాతానికి తగ్గించడంతో ఎగుమతిదారులు చాలా సంతోషపడ్డారు. అయితే బంగ్లాదేశ్తో కూడా అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలువనీయలేదు.
వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలు తగ్గించే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నట్టు వెల్లడైంది...
భారతీయ ఐటీ నిపుణులకు చేదువార్త. అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు షాకిచ్చేలా అక్కడి చట్టసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ కృత్రిమ మేధ స్టార్టప్ ‘ఆంత్రోపిక్’లో ఏఐ సేఫ్టీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రవాసభారతీయుడు మృణాంక్ శర్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు! ఈ సందర్భంగా ఆయన..
బంగ్లాదేశ్లో గతేడాది ఓ హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అతడి కుటుంబానికి ప్రభుత్వం తాజాగా పరిహారాన్ని ప్రకటించింది. వారికి ఇల్లు కూడా కట్టిస్తామని తెలిపింది.
హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం మొదలైంది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత గ్రెగ్ స్టూబీ ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ మరో హిందువును దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. మైమెన్ సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ అనే బియ్యం వ్యాపారి ఈనెల 9వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
రష్యా చమురు కొన్నందుకు భారత్పై విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 6న ఆదేశాలు జారీ చేశారు. ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేలోపు వసూలు చేసిన సుంకాలను అమెరికా భారత్కు తిరిగి చెల్లించనుందని తెలుస్తోంది.