• Home » International

అంతర్జాతీయం

హోర్ముజ్‌.. అమెరికా కొత్త భూభాగం!

హోర్ముజ్‌.. అమెరికా కొత్త భూభాగం!

హోర్ముజ్‌ జలసంధిని స్వాధీనం చేసుకుంటామంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తాజాగా ఆ జలసంధి అమెరికాలో కలిసిన కొత్త భూభాగమని పేర్కొన్నారు...

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. హోర్ముజ్‌ మూసివేత కొనసాగుతుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు.

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు తాజాగా భారీ ఊరట దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని పాక్ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది.

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సీఎన్‌ఎన్‌ వైట్‌హౌస్‌ ప్రతినిధి క్రిస్టెన్‌ హోమ్స్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

భారత్‌ ఎన్నికల విధానంపై ట్రంప్‌ ప్రశంసలు.. అమెరికాలోనూ తప్పనిసరి ఓటర్‌ ఐడీకి పట్టు..

భారత్‌ ఎన్నికల విధానంపై ట్రంప్‌ ప్రశంసలు.. అమెరికాలోనూ తప్పనిసరి ఓటర్‌ ఐడీకి పట్టు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. అమెరికాలో ఓటర్ల గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని కోరుతూ, భారత్‌లో అమలవుతున్న ఓటర్‌ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపించారు.

మాట వినకుంటే.. ఒమాన్‌ను ధ్వంసం చేస్తాం

మాట వినకుంటే.. ఒమాన్‌ను ధ్వంసం చేస్తాం

ఇరాన్‌తో యుద్ధం విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తన మిత్రదేశాలపై కూడా బెదిరింపులకు దిగారు. హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణాను...

బాంబులేసి పేల్చి పారేస్తాం.. మిత్రదేశం ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్

బాంబులేసి పేల్చి పారేస్తాం.. మిత్రదేశం ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్

హోర్ముజ్‌ జలసంధిలో భద్రమైన రవాణా మార్గంపై ఒమన్‌తో అవగాహన కుదిరిందని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.

ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం

ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం

భారత్-పాక్ విభజన సమయంలో మహ్మద్ అలీ జిన్నా అనారోగ్యాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన బాంబే డాక్టర్లు డా.జల్ రతన్ జీ పటేల్, డా. జల్ ధేభో కూ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కరానికి ఎంపిక అయ్యారు.

ఇండోనేషియాను కుదిపేసిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో భూప్రకంపనలు..

ఇండోనేషియాను కుదిపేసిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో భూప్రకంపనలు..

ఇండోనేషియాను వరుస భూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. ఆగస్టు 15న సంభవించిన భారీ భూకంపంతో సుమారు 59 మంది మృతిచెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండ్రోజుల వ్యవధిలోనే మరోసారి నేడు ప్రకంపనలు సంభవించడంతో ఇండోనేషియా ప్రజలు బెంబేలెత్తిపోయారు.

ఇరాన్ అణ్వాయుధాలు.. ఫేక్ సోషల్ మీడియా పోస్టుపై నెతన్యాహు స్పందన..

ఇరాన్ అణ్వాయుధాలు.. ఫేక్ సోషల్ మీడియా పోస్టుపై నెతన్యాహు స్పందన..

ఇరాన్ అణు కార్యక్రమంపై సంచలన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ తప్పుడు పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ పోస్టులోని తప్పుడు సమాచారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి