సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేయడంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు
అమెరికా అనగానే ఠక్కున గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. హెచ్1-బీ వీసాలే!! కానీ.. ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతోంది! ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం..
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్హౌస్కు లేఖ పంపారు.
అమెరికా దృష్టి తమపై పడేలా లాబీయింగ్ చేయించుకునేందుకు పాక్ ఏకంగా 5 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ సర్కారు కటాక్షం కోసం పాక్ ఏకంగా ఆరు సంస్థలతో అగ్రిమెంట్స్ కుదుర్చుకుందట. ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్తో సమావేశం కాగలిగారట.
సౌర తుఫాను, వాతావరణ సమస్యలు వంటి కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న 'ఎస్కపేడ్' మిషన్ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరెల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
అమెరికాలో రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్డౌన్కు ముగింపు పలుకుతూ ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు.....
చుట్టూ కొండలు.. మధ్యలో ఊరు! కొండల మధ్యన రైఫిళ్లతో మాటువేసిన స్నైపర్లు. గుక్కెడు మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా.. బుక్కెడ బువ్వ కోసం పనికి వెళ్లాలన్నా.. రోడ్డుమీదకు వెళ్లాల్సిందే! కానీ..
430 మిలియన్ కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్ను నేపాల్ తాజాగా చైనా ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించింది. దీంతో, ఈ రంగంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది.
43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్కు అమెరికా ముగింపు పలికింది. వైట్హౌస్ ప్రభుత్వ షట్డౌన్ను ముగించే ఫండింగ్ బిల్కు ఆమోదం తెలిపింది.