నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సంస్థలు, సామాజిక సంస్థలు కలిసి కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అక్రోమెగలీ కారణంగా చేతులు, కాళ్లు పెద్దవైపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. జీవిత కాలం 10 సంవత్సరాలు తగ్గిపోతుంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ జననాలపై కూడా ప్రభావం చూపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే అధిక వేడి కారణంగా మగ శిశువుల జనన రేటు తగ్గే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు అధ్యయనం తెలిపింది.
వేసవి కాలంలో అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సోంపు నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. కానీ ఈ అలవాటు ఎక్కువైతే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల దృష్ట్యా మన శరీరానికి రోగనిరోధక శక్తి (Immunity) బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే మనం ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలం.
తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సరైన పోష్టికాహారం తీసుకోవటం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రాగి జావ తాగటం ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది.
ఇటీవల చాలామంది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడుతున్నారు. అయితే ప్రతి ఛాతీ నొప్పి గుండె సమస్యకే సంబంధించినదిగా ఉండదు. మరి ఛాతీ నొప్పికి గుండెపోటు కాకుండా ఉండే ఇతర కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరానికి అవసరమైనప్పుడు సరైన ఉష్ణోగ్రతలో నీరు తాగితే అది ఔషధంలా పనిచేస్తుంది. వేడి నీరు ఎప్పుడు తాగాలి, సాధారణ నీరు ఎప్పుడు తాగాలి, మరిగించి చల్లార్చిన నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.