పక్షవాతం వయస్సు పై బడిన వారికే వస్తుందనుకుంటాం. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం పాతికేళ్ల వయస్సు వారిని కూడా బ్రెయిన్స్ట్రోక్ ముప్పు తిప్పలు పెడుతోంది.
వర్షాకాలంలో మురికి నీటిలో నడవడం వల్ల పాదాల్లో దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో జ్వరం రావడం సాధారణమే. కానీ ప్రతి జ్వరాన్ని తేలికగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అది డెంగ్యూ వంటి తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం చిన్న వయసులోనే కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్ వినియోగం వల్ల దృష్టి మసకబారడం, కళ్లు పొడిబారడం, కంటి అలసట వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
వానాకాలం మొదలయ్యిందంటే... ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, జీర్ణసమస్యలతో సతమతమవు తుంటారు చాలామంది.
భారతీయుల్లో 80 శాతం మందికి పైగా విటమిన్ D లోపంతో బాధపడుతున్నారని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా తెలిపారు. కొన్ని సాధారణ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే విటమిన్ D స్థాయిలను సహజంగానే మెరుగుపరుచుకోవచ్చని ఆమె సూచించారు.
గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్నాయి. అలాంటి సమయంలో వంటింట్లో సులభంగా దొరికే పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో కొంతమేర సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే చాలా మంది రన్నింగ్, సైక్లింగ్లో ఏది మంచిదనే సందేహంలో ఉంటారు. రెండూ ఆరోగ్యానికి మేలు చేసే కార్డియో వ్యాయామాలే అయినప్పటికీ ఏ వ్యాయామం మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్లో మన శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ దాడుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
కరోనా ముప్పు మళ్లీ మొదలైందా? కరోనా వేవ్పై నిపుణులు ఏమంటున్నారు? మళ్లీ మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం ఎంత వరకు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..