చిరుధాన్యాలు మనం నిత్యం ఉపయోగించే ఆహార ధాన్యాలలో చిన్న గింజలు. ఇవి గడ్డి జాతికి చెందినవి. చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి.
శీతాకాలంలో చాలా మంది మోకాలి నొప్పితో బాధపడతారు. అయితే, చలికాలంలో మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? దీనికి కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నగరంలోని గాంధీ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఎన్నడూ లేనంతగా ఒకటేసారి భారీగా రోగులు పెరిగారు. కాగా.. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలను వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో గాంధీకి రోగులు క్యూ కడుతున్నారు.
సమతుల ఆహారంతోనే ఆరోగ్యం అని, అధిక కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నూనెలతో ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. మారుతున్న జీవన శైలిలో మార్పులు తప్పనిసరి అని తెలుపుతున్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ ఉండకూడదని సూచిస్తున్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇది నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, వారి శరీరంలో సంభవించే మార్పులను విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు కూడా పాలు తాగటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలు తాగటం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
14 రోజుల పాటు చక్కెర తినకుండా ఉంటే శరీరంలో అనేక మేలిమార్పులు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం కాలంలో మనం తినే ఆహార పదార్థాలు కొత్త రోగాలు తీసుకువస్తున్నాయి. మన ఇంట్లో దొరికే ఫుడ్తో బీపీ, షుగర్ రాకుండా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా?
సాధారణంగా అందరూ తినే పప్పు విషయంలో జనాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు కనిపించే నురగ హానికారకమని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే, పప్పుకు సంబంధించిన వాస్తవాలేమిటో కూడా వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..