అరచేతులకు తరచుగా చెమట పట్టడం చాలా మంది సాధారణ సమస్యగా భావిస్తారు. అయితే ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ చేతులు చెమట పడుతుంటే, అది హైపర్ హైడ్రోసిస్ అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తిన్న తర్వాత కడుపు నొప్పి కొందరికి సాధారణంగా అనిపించవచ్చు.. కానీ తరచుగా వచ్చే ఈ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్న తర్వాత కడుపు నొప్పి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అంటే.. శనివారం నుంచి మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. 14 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయనున్నారు.
విటమిన్ డి శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. దీని లోపం ఎముకలు బలహీనపడటం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే చాలా మంది విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటారు.
కంటి సమస్య కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కంటి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని గుర్తించి సమయానికి చికిత్స తీసుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు.
గర్భస్రావం తర్వాత మహిళలు కోలుకోవడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవి కాలంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు శరీరంలోని వేడిని పెంచి, డీహైడ్రేషన్, జీర్ణక్రియ సమస్యలతో పాటు నీరసానికి దారితీస్తాయి. వేసవిలో ఈ ఆహారానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
వేసవిలో చాలా మంది చల్లటి నీరు తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది ఫ్రిజ్ నీరు తాగితే, మరికొంతమంది మట్టికుండ నీరు తాగుతారు. అయితే, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏ నీరు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
యాబై ఏళ్లు దాటిన వారిలో కూర్చునే జీవనశైలి, స్థూలకాయం, కదలికలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల మోకాలు, తుంటి వంటి ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూడటం సాధారణ అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.