• Home » Elections » bihar assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Priyanka Gandhi: మీరు ప్రశాంతంగా రిటైర్ కాలేరు.. సీఈసీపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

Priyanka Gandhi: మీరు ప్రశాంతంగా రిటైర్ కాలేరు.. సీఈసీపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.

Bihar Assembly Elections 2025: బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ పూర్తి.. పోలింగ్ శాతం ఎంతంటే..

Bihar Assembly Elections 2025: బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ పూర్తి.. పోలింగ్ శాతం ఎంతంటే..

3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం

Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం

బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.

Bihar Assembly Elections: తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌డౌన్.. అందరి కళ్లూ వారిపైనే

Bihar Assembly Elections: తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌డౌన్.. అందరి కళ్లూ వారిపైనే

తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.

Bihar Elections: హెచ్ఏఎం అభ్యర్థి జ్యోతి మాంఝీపై రాళ్ల దాడి

Bihar Elections: హెచ్ఏఎం అభ్యర్థి జ్యోతి మాంఝీపై రాళ్ల దాడి

కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్‌లో సిల్‌బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.

Viral Video: అనుకోకుండా కలిసిన బ్రదర్స్.. ఏం జరిగిందంటే..

Viral Video: అనుకోకుండా కలిసిన బ్రదర్స్.. ఏం జరిగిందంటే..

తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్‌శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.

Bihar Polls: ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

Bihar Polls: ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు 'నమో యాప్' ద్వారా పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దగ్గరుండి తాను చూశానని, భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుస్తుందని తాను చెప్పగలనని అన్నారు.

Bihar Elections: కోడ్ ఉల్లంఘన.. కేంద్ర మంత్రిపై కేసు

Bihar Elections: కోడ్ ఉల్లంఘన.. కేంద్ర మంత్రిపై కేసు

మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.

Amit Shah: లాలూ తాతలే దిగొచ్చినా ఆ సొమ్ము లాక్కోలేరు.. అమిత్‌షా సవాల్

Amit Shah: లాలూ తాతలే దిగొచ్చినా ఆ సొమ్ము లాక్కోలేరు.. అమిత్‌షా సవాల్

తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్‌షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.

Bihar Elections: 160 సీట్లకు పైగా గెలుస్తాం.. అమిత్‌షా స్పష్టీకరణ

Bihar Elections: 160 సీట్లకు పైగా గెలుస్తాం.. అమిత్‌షా స్పష్టీకరణ

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్‌ నేతలకు పరిపాటిగా మారిందని అమిత్‌షా అన్నారు. ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి