• Home » Crime » Crime Scene

క్రైం సీన్

గొంతు నులిమి.. ఇసుక దిబ్బల్లో పూడ్చి..

గొంతు నులిమి.. ఇసుక దిబ్బల్లో పూడ్చి..

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి తన రెండున్నరేళ్ల కన్న కూతురినే కడతేర్చింది.

ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి

ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి

బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరుగెత్తుకొనొచ్చి.. ఒడిలోకి తీసుకొని లాలించాల్సిన కన్నతల్లే అత్యంత నిర్దయగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో రెండు నెలల బిడ్డను కాళ్లు....

అంబర్‌పేటలో విషాదం

అంబర్‌పేటలో విషాదం

హోటల్‌ వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల బాధ తాళలేక భార్యను హతమార్చిన భర్త, ఆపై కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వాకింగ్‌ అని తీసుకెళ్లి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

వాకింగ్‌ అని తీసుకెళ్లి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

మేఘాలయాలో గతేడాది వెలుగు చూసిన హనీమూన్‌ హత్య గుర్తుందా ? రాజా రఘువంశీ, సోనమ్‌ మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ ప్రియుడి కోసం భర్తను సోనమ్‌ హత్య చేయించింది.

భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి

భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి

సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

3వేలు పంపు.. లేదంటే నెట్‌లో న్యూడ్‌ ఫొటోలు పెడతాం!

3వేలు పంపు.. లేదంటే నెట్‌లో న్యూడ్‌ ఫొటోలు పెడతాం!

మూడువేల రూపాయలు పంపకపోయావో నీ న్యూడ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించడంతో...

ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!?

ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!?

ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ముగ్గురు బాలికలపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియుడి కోసమే జంట హత్యలు

ప్రియుడి కోసమే జంట హత్యలు

తల్లీ కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి భార్యను చంపేస్తేనే అతడు తనకు దగ్గరవుతాడని నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు...

సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు

సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు

సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

మయన్మార్‌ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్‌ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి