Home » Business » Stock Market
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధులు తరలించుకుపోయారు. శుక్రవారం వరకు వారు తరలించుకుపోయిన...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలోనూ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధం మరింత...
గత వారం సైతం నిఫ్టీ డౌన్ట్రెండ్ను కొనసాగించింది. ఇండెక్స్ డౌన్ట్రెండ్లో ట్రేడ్ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు...
పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఫ్రంట్లైన్ స్టాక్స్తో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లూ ‘బేర్’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరుల పెట్టుబడుల వ్యూహం...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
కంపెనీల బై బ్యాక్ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్చార్జి...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ బుధవారం ఒకదశలో...
కొంపెల్ల వెంకట రమణమూర్తిని సెబీ హోల్ టైమ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక వసతులపైౖ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించడంతో...