Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు లోనై, చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి...
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన అంతరిక్ష రాకెట్లు, శాటిలైట్ల తయారీ కంపెనీ స్పేస్ఎక్స్ ఐపీఓకు భారీగా డిమాండ్ నెలకొంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా...
భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంక్షోభాలను ముందే ఊహించి, వాటిని అడ్డుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.
ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం ట్రేడింగ్లో ఆరంభ లాభాలను చేజార్చుకుని చివరికి మిశ్రమంగా ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో...
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల నష్టాలకు తెరపడింది. మంగళవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒక దశలో 74,000 ఎగువకు చేరినప్పటికీ, చివరికి 394.50 పాయింట్ల లాభంతో...
భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ ఒక దశలో 924.4 పాయింట్లు పతనమై 73,318.94 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి...
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ వారం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టాక్స్లోనే పెట్టుబడులు పెట్టాలి. ప్రణాళిక లేకుండా కొనుగోళ్లు చేపట్టక పోవటం...
నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,150 స్థాయిలకు చేరుకుని మైనర్ రికవరీని కనబరిచింది. చివరి నాలుగు రోజులు సైడ్వేస్ ట్రెండ్లోనే సాగుతూ చివరకు 180 పాయింట్లు నష్టపోయి..
నిఫ్టీ గత వారం 23,734-23,152 పాయింట్ల మధ్యన కదలాడి 0.76 శాతం నష్టపోయి 23,366 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,750 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
అమెరికా స్టాక్ మార్కెట్లలో వారంతాన తీవ్రమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నాస్డాక్ సూచీ గడిచిన ఏడాది కాలంలోనే అత్యంత దారుణమైన పతనాన్ని నమోదు చేసింది. అంచనాలను మించిన 'మే నెల జాబ్స్ రిపోర్ట్' మార్కెట్లను కుదిపేసింది.