పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలోనూ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్ నెలలో భారత వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13.78 శాతం వృద్ధి చెంది 4,356 కోట్ల డాలర్లకు (రూ.4.18 లక్షల కోట్లు) చేరాయి. ...
భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక దశలో 50 పైసలు క్షీణించి రూ.96.14కు చేరుకుంది...
వరుసగా రెండు రోజులు లాభాల బాటలో సాగిన దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎ్సయూ బ్యాంకుల షేర్లలో...
విదేశీ కరెన్సీ కొరత నెలకొన్న సందర్భాల్లో భారత్ అనేక సార్లు బంగారం దిగుమతుల కట్టడికి ప్రయత్నించిందని నిపుణులు చెబుతున్నారు. 14 క్యారెట్లకు మించిన ఆభరణాల తయారీపై నిషేధం, గోల్డ్ బార్స్, కాయిన్స్ నిల్వలపై నిషేధం వంటి రూల్స్ను ప్రభుత్వం అమలు చేసింది.
దేశంలోకి పసిడి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. బుధవారం నుంచి అమల్లోకి...
టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) భారీగా పెరిగింది. ఏప్రిల్లో 8.30 శాతానికి చేరుకుంది. ఇది 42 నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా...
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోలు మరింత భారంగా మారింది. ఎందుకంటే, వీటి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలకు పైగా పెంచింది. పసిడి, వెండిపై...
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ 75,000, నిఫ్టీ 23,400 దిగువకు జారుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ...
విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఏడాది పాటు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరడంపై దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది....
దేశంలో పసిడి ధరల నిర్ధారణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారం మార్కెట్ను సంఘటితంగా మార్చేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)...