దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ 75,000, నిఫ్టీ 23,400 దిగువకు జారుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ...
విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఏడాది పాటు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరడంపై దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది....
దేశంలో పసిడి ధరల నిర్ధారణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారం మార్కెట్ను సంఘటితంగా మార్చేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)...
భారత కరెన్సీ సరికొత్త ఆల్టైం రికార్డు కనిష్ఠానికి పతనమైంది. ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ సోమవారం...
ముడి చమురు భగ్గుమనడంతో భారత కరెన్సీ కంగారు పడింది. గురువారం నాడు ఫారెక్స్ మార్కెట్లో రూ.95.01 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి మారకం విలువ....
ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్లో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి 151 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ)...
అక్షయ తృతీయ రోజున వీసమెత్తు బంగారమైనా కొనుగోలు చేయాలని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నెల 19, 20 తేదీల్లో...
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారతదేశ పసిడి దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా...
బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబ డుల కంటే భారతీయుల బంగారాన్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. భారతీయు గృహా ల్లో పసిడి నిల్వలు ఏటికేటికి పెరిగిపోతూ ఉండడమే ఇందుకు తార్కాణం. మన దేశంలో...
పశ్చిమాసియా యుద్ధం సెగలు బ్రోకరేజీ సంస్థలను కూడా భయపెడతున్నాయి. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే చమురు ధర మరింత భగ్గుమనే ప్రమాదం...