ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థినిని గెంటివేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు.
భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానున్నది. ప్రస్తుతం ఏలూరు కేంద్రంగా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కొనసాగుతోంది.
ఏరువాక పౌర్ణమి అనేది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన వ్యవసాయ పండుగగా భావించి ఈ పండుగను ప్రతి గ్రామంలోను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో ఆదివారం వర్షాలు కురిశాయి.
ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వాసాన్ని చూరుగొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు.
అధికారులు, ప్రజలను ముప్పుపతిప్పలు పెట్టిన పెద్దపులి ఎట్టికేలకు ఇంటిదారి పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మార్కెట్లో ఉల్లి ధరలు మండుతున్నాయి. గత వారం కొద్దిగా పెరిగిన ఉల్లి ఈ వారం మరింత పెరిగి వినియోగదారులను కలవరపె డుతున్నది.
పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం జిల్లాలో 1,66,693 మందికి (95.02 శాతం) పోలియో చుక్కలు వేశారు.
ఏటా జూలై నుంచి సెప్టెంబరు వరకు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల ప్రజలకు గోదావరి వరదల ముంపు పొంచి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కేంద్ర రహదారి నిధి (సీఆర్ఎఫ్) నుంచి రూ.100 కోట్లు మంజూరు చేసింది. లోసరి నుంచి భీమవరం మీదుగా తాడేపల్లి గూడెం వెళ్లే రహదారి అభివృద్ధికి నిధులు వెచ్చించాల్సి ఉంది.