ఎర్ర కాలువ, యనమదుర్రు కాలువలోకి వచ్చే విధంగా శిథిలమైన ఇన్లెట్, అవుట్ లెట్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు.
ఆకివీడులోని పలు ప్రభుత్వ స్థలాలు ఆక్ర మణలకు గురయ్యాయి.
కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఆక్వా రంగానికి విద్యుత్ వెలుగులను అందిం చేందుకు కృషి చేస్తోంది.
తిరుపతి వెంకన్న ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం ఇతర ప్రధాన ఆలయాలకు సోకుతోంది.
గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణా ళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయారు.
ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో భవన నిర్మాణాలు చేపట్టాయి.
భీమవరం గొల్లవానితిప్ప రోడ్డులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్కాలం నాటి మచిలీపట్నం రైల్వేలైన్ కూడా తెర మీదకు తీసుకొచ్చింది. తీర ప్రాంత వెంబడి ఈ కొత్త రైల్వేలైన్ నిర్మాణం వల్ల జిల్లాలో మొగల్తూరు, కృష్ణా జిల్లాలో పెడన వంటి తీర ప్రాంతాల్లో రైలు కూత వినిపించనుంది.
విద్యా హక్కు చట్టం మేరకు ప్రభుత్వం పేద, బలహీన వర్గాలకు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం అడ్మిషన్లు ఉచితంగా కల్పిస్తోంది.