• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఎర్ర కాలువ వరదకు చెక్‌

ఎర్ర కాలువ వరదకు చెక్‌

ఎర్ర కాలువ, యనమదుర్రు కాలువలోకి వచ్చే విధంగా శిథిలమైన ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు.

అంతా మా ఇష్టం

అంతా మా ఇష్టం

ఆకివీడులోని పలు ప్రభుత్వ స్థలాలు ఆక్ర మణలకు గురయ్యాయి.

ఆక్వాకు విద్యుత్‌ వెలుగులు

ఆక్వాకు విద్యుత్‌ వెలుగులు

కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఆక్వా రంగానికి విద్యుత్‌ వెలుగులను అందిం చేందుకు కృషి చేస్తోంది.

చినవెంకన్ననూ వదల్లేదు

చినవెంకన్ననూ వదల్లేదు

తిరుపతి వెంకన్న ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం ఇతర ప్రధాన ఆలయాలకు సోకుతోంది.

పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్‌

పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్‌

గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణా ళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు.

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయారు.

టిడ్కో ఇళ్లు సిద్ధం..!

టిడ్కో ఇళ్లు సిద్ధం..!

ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో భవన నిర్మాణాలు చేపట్టాయి.

ఇంకెన్నాళ్లో..

ఇంకెన్నాళ్లో..

భీమవరం గొల్లవానితిప్ప రోడ్డులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

మచిలీపట్నానికి గ్రీన్‌సిగ్నల్‌ పడేనా ?

మచిలీపట్నానికి గ్రీన్‌సిగ్నల్‌ పడేనా ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్‌కాలం నాటి మచిలీపట్నం రైల్వేలైన్‌ కూడా తెర మీదకు తీసుకొచ్చింది. తీర ప్రాంత వెంబడి ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల జిల్లాలో మొగల్తూరు, కృష్ణా జిల్లాలో పెడన వంటి తీర ప్రాంతాల్లో రైలు కూత వినిపించనుంది.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ చదువు

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ చదువు

విద్యా హక్కు చట్టం మేరకు ప్రభుత్వం పేద, బలహీన వర్గాలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం అడ్మిషన్లు ఉచితంగా కల్పిస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి